AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాతీయ జెండాను ఆవిష్కరించిన మోదీ

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించిన ప్రధాని మోదీ, ఎర్రకోట వద్దకు చేరుకున్నారు

జాతీయ జెండాను ఆవిష్కరించిన మోదీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 15, 2020 | 9:36 AM

Share

Modi hoists National flag: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించిన ప్రధాని మోదీ, ఎర్రకోట వద్దకు చేరుకున్నారు. అక్కడ భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించి.. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 4వేల మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా కాంగ్రెస్‌యేతర ప్రధానిలలో ఏడోసారి జాతీయ జెండాను ఆవిష్కరించిన వారిలో ప్రధాని మోదీ నిలిచారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1863 కొత్త కేసులు.. 10 మరణాలు

రజనీకి ఫోన్ చేసిన అజిత్‌.. ఎందుకంటే