
U ఆకారంలో మాటువేసి అటాక్, 600 మందికి పైగా మావోలు.. 100 మీటర్ల నుంచి కాల్పులు, ఐఈడీలు, రాకెట్ లాంచర్లు, ఏకే 47లతో మెరుపు దాడి

ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల మెరుపుదాడిలో సంచలనల నిజాలు.. పక్కా ప్రణాళిక ప్రకారం.. వ్యూహాత్మక ఎత్తుగడతో భద్రతా దళాలపై మాటు వేసి దాడి

మావోయిస్టుల యు ఆకార వ్యూహంతో భారీగా నష్టపోమయిన భద్రతా బలగాలు

కడపటి సమాచారం ప్రకారం 14 మంది జవాన్లు చనిపోయారు. ఇవాళ 9 మంది జవాన్ల మృతదేహాలు గుర్తింపు

దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేతకు CRPF, కోబ్రా, DRG లకు చెందిన దాదాపు 2 వేల మంది భద్రతా బలగాలు గాలింపు

ఈ క్రమంలో తరెం ఏరియాలో కూంబింగ్ నిర్వహిస్తున్న 400 మంది భద్రతా బలగాలపై మావోయిస్టు మిలటరీ పుటూన్ దళాలు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాయి. వెంటనే భద్రతాబలగాలు ఎదురుకాల్పులకు దిగాయి