Liquor Price: మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో ఆ బ్రాండ్లపై ఉన్న ధరలు తగ్గబోతున్నాయ్‌..!

Liquor Price: మద్యం ప్రియులకు త్వరలో శుభవార్త వినబోతున్నారు. కేంద్ర సర్కార్‌ త్వరలో పలు బ్రాండ్లపై ధరలు తగ్గించే యోచన చేస్తోంది. యూరప్‌ నుంచి దిగుమతి చేసుకున్న ...

Liquor Price: మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో ఆ బ్రాండ్లపై ఉన్న ధరలు తగ్గబోతున్నాయ్‌..!
Follow us

|

Updated on: Feb 22, 2021 | 9:58 PM

Liquor Price: మద్యం ప్రియులకు త్వరలో శుభవార్త వినబోతున్నారు. కేంద్ర సర్కార్‌ త్వరలో పలు బ్రాండ్లపై ధరలు తగ్గించే యోచన చేస్తోంది. యూరప్‌ నుంచి దిగుమతి చేసుకున్న వైన్స్‌పై బేసిక్‌ కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించాలని భావిస్తోంది. ఈ కారణంగా విదేశీ వైన్స్‌లో చాలా బ్రాండ్లు ప్రస్తుతం ఉన్న ధర కంటే తక్కువ ధరకే లభించే అవకాశాలున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వంలోని వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు, కేంద్ర ఆహార ఉత్పత్తుల తయారీ, ఆల్కహాలిక్‌ బేవరేజ్‌ మ్యాన్యూఫాక్చర్స్‌ అధికారులు కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా యూరోపియన్‌ యూనియన్‌తో యూరప్‌-ఇండియా స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్నయం తీసుకుంది. అయితే ఈ ఒప్పందంలో భాగంగా యూరప్‌ ఆల్కహాల్‌ బ్రాండ్లపై కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించాలని భావిస్తోంది.

నిర్ణయం అమలైతే తక్కువ ధరలలో..

కాగా, ప్రస్తుతం విదేశీ ఆల్కహాల్‌ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం 150 శాతం కస్టమ్స్‌ డ్యూటీని విధిస్తోంది. ఈయూ-ఇండో వాణిజ్య ఒప్పందంలో భాగంగా కస్టమ్స్‌ డ్యూటీని 75 శాతానికి పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం అమలైతే విదేశీ మద్యం బ్రాండ్లు ఇప్పుడున్న ధరకంటే తక్కువగా దొరికే అవకాశం ఉంది.

ధరలు తగ్గిస్తే దేశీయ ఆల్కహాల్‌ సంస్థలకు ఇబ్బందులు:

అయితే విదేశీ ఆల్కహాల్‌ ఉత్పత్తులపై కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించడంవల్ల దేశీయ ఆల్కహాల్‌ ఉత్పత్తి కంపెనీల బిజినెస్‌ విస్తరణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఈ సందర్భంగా కాన్ఫడెరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజెస్ కంపెనీస్ డైరెక్టర్ జనరల్ వినోద్ గిరీ మాట్లాడుతూ.. భారత్‌తో పోల్చుకుంటే యూరప్‌లో ఆల్కహాల్‌ ఉత్పత్తుల తయారీకి అయ్యే ఖర్చు 50 శాతం తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో కస్టమ్స్‌ సుంకం పరిమితి మించి తగ్గిస్తే దేశీయ ఆల్కహాల్‌ సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని ఆయన అన్నారు.

కాగా, సీఐఏబీసీ గణాంకాల ప్రకారం.. యూరప్‌ నుంచి భారత్‌ ఏడాదికి రూ.1,850 కోట్ల వైన్‌ను దిగుమతి చేసుకుంటోంది. కేవలం రూ.160 కోట్ల వైన్‌ను మాత్రమే యూరప్‌కు ఇండియా ఎగుమతి చేస్తోంది. దేశీయ ఆల్కహాల్‌ ఉత్పత్తుల వార్షిక టర్నోవర్ భారత్‌లో రూ.4.5 లక్షల కోట్లు ఉంది.

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..