4 / 8
సత్యనారాయణ పటేల్ తన పోస్ట్లో ‘‘దేశ ఐక్యత, సమానత్వం, గౌరవం కోసం పోరాడటానికి సిద్ధమైన రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వడానికి ప్రముఖ నటి స్వరా భాస్కర్ జీ ఈ రోజు ఇండోర్ చేరుకున్నారు. రేపు ఉదయం జెండా ఎగురవేయడంతో పాటు, రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొంటారు’’ అని కాప్షన్ రాశారు.