AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒడిశాలో ఓ టీవీ ఛానల్ పై బీజేడీ మహిళా ఎంపీ ఫిర్యాదు

ఒడిశాలో బిజూ జనతా దళ్ (బీజేడీ) కి చెందిన చంద్రాణి ముర్ము అనే మహిళా ఎంపీ ఓ టీవీ ఛానల్ పై ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ఆ ఛానల్ తన వీడియోలను మార్ఫ్ చేస్తూ,అసభ్యంగా చూపుతూ సర్క్యులేట్ చేస్తోందని ఆమె ఆరోపించింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆమె లేఖ రాసింది. సదరు ఛానెల్ పై  కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. కియోంజహార్ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈమె.. […]

ఒడిశాలో ఓ టీవీ ఛానల్ పై బీజేడీ  మహిళా ఎంపీ ఫిర్యాదు
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 19, 2020 | 6:09 PM

Share

ఒడిశాలో బిజూ జనతా దళ్ (బీజేడీ) కి చెందిన చంద్రాణి ముర్ము అనే మహిళా ఎంపీ ఓ టీవీ ఛానల్ పై ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ఆ ఛానల్ తన వీడియోలను మార్ఫ్ చేస్తూ,అసభ్యంగా చూపుతూ సర్క్యులేట్ చేస్తోందని ఆమె ఆరోపించింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆమె లేఖ రాసింది. సదరు ఛానెల్ పై  కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. కియోంజహార్ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈమె.. ఈ ఛానల్ తన ప్రతిష్టను దెబ్బ తీస్తోందని, ఈ నెల 15 నుంచి పలు ఫేక్ కార్యక్రమాలను ప్రసారం చేస్తోందని కూడా దుయ్యబట్టింది. ఈమె ఆరోపణల నేపథ్యంలో రమేష్ రథ్ అనే రిపోర్టర్ ను పోలీసులు అరెస్టు చేసారు.

ఈ ఛానల్ ని బిజూ జనతాదళ్ మాజీ వ్యవస్థాపక సభ్యుడు వైజయంత్ జే  పాండా గతంలో నిర్వహించగా ప్రస్తుతం ఆయన భార్య దీని అజమాయిషీ చూస్తున్నారు.  అయితే ఇప్పుడు వైజయంత్ జే పాండా బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారు.

అదిరిపోయే స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.5,500
అదిరిపోయే స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.5,500
Horoscope Today: వారికి మంచి ఉద్యోగానికి ఆఫర్ అందే అవకాశం..
Horoscope Today: వారికి మంచి ఉద్యోగానికి ఆఫర్ అందే అవకాశం..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!