AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒడిశాలో ఓ టీవీ ఛానల్ పై బీజేడీ మహిళా ఎంపీ ఫిర్యాదు

ఒడిశాలో బిజూ జనతా దళ్ (బీజేడీ) కి చెందిన చంద్రాణి ముర్ము అనే మహిళా ఎంపీ ఓ టీవీ ఛానల్ పై ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ఆ ఛానల్ తన వీడియోలను మార్ఫ్ చేస్తూ,అసభ్యంగా చూపుతూ సర్క్యులేట్ చేస్తోందని ఆమె ఆరోపించింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆమె లేఖ రాసింది. సదరు ఛానెల్ పై  కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. కియోంజహార్ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈమె.. […]

ఒడిశాలో ఓ టీవీ ఛానల్ పై బీజేడీ  మహిళా ఎంపీ ఫిర్యాదు
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 19, 2020 | 6:09 PM

Share

ఒడిశాలో బిజూ జనతా దళ్ (బీజేడీ) కి చెందిన చంద్రాణి ముర్ము అనే మహిళా ఎంపీ ఓ టీవీ ఛానల్ పై ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ఆ ఛానల్ తన వీడియోలను మార్ఫ్ చేస్తూ,అసభ్యంగా చూపుతూ సర్క్యులేట్ చేస్తోందని ఆమె ఆరోపించింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆమె లేఖ రాసింది. సదరు ఛానెల్ పై  కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. కియోంజహార్ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈమె.. ఈ ఛానల్ తన ప్రతిష్టను దెబ్బ తీస్తోందని, ఈ నెల 15 నుంచి పలు ఫేక్ కార్యక్రమాలను ప్రసారం చేస్తోందని కూడా దుయ్యబట్టింది. ఈమె ఆరోపణల నేపథ్యంలో రమేష్ రథ్ అనే రిపోర్టర్ ను పోలీసులు అరెస్టు చేసారు.

ఈ ఛానల్ ని బిజూ జనతాదళ్ మాజీ వ్యవస్థాపక సభ్యుడు వైజయంత్ జే  పాండా గతంలో నిర్వహించగా ప్రస్తుతం ఆయన భార్య దీని అజమాయిషీ చూస్తున్నారు.  అయితే ఇప్పుడు వైజయంత్ జే పాండా బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారు.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు