ఆర్ బీ ఐ పరిధిలోకి అన్ని సహకార బ్యాంకులు.. కేంద్రం నిర్ణయం

ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానాంశాలు .ప్రధానమంత్రి ముద్ర యోజన కింద శిశు  లోన్ కేటగిరీ వర్గాలకు రెండు శాతం వడ్డీతో రుణాలు ఇవ్వనున్నారు. ఇతర వెనుకబడిన తరగతులలో సబ్-కేటగిరైజేషన్ అంశాన్ని పరిశీలించేందుకు రాజ్యాంగం లోని 340 అధికరణం కింద ఏర్పాటు చేసిన కమిషన్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని నిర్ణయించారు. 1482 అర్బన్-కో-ఆపరేటివ్ బ్యాంకులతో బాటు 58 మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులను […]

ఆర్ బీ ఐ పరిధిలోకి అన్ని సహకార బ్యాంకులు.. కేంద్రం నిర్ణయం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 24, 2020 | 4:25 PM

ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానాంశాలు .ప్రధానమంత్రి ముద్ర యోజన కింద శిశు  లోన్ కేటగిరీ వర్గాలకు రెండు శాతం వడ్డీతో రుణాలు ఇవ్వనున్నారు. ఇతర వెనుకబడిన తరగతులలో సబ్-కేటగిరైజేషన్ అంశాన్ని పరిశీలించేందుకు రాజ్యాంగం లోని 340 అధికరణం కింద ఏర్పాటు చేసిన కమిషన్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని నిర్ణయించారు. 1482 అర్బన్-కో-ఆపరేటివ్ బ్యాంకులతో బాటు 58 మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులను ఆర్ బీ ఐ సూపర్ వైజరీ పవర్స్ కిందికి తేనున్నారు. ఎనిమల్ హజ్ బెండ్రీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ ని ఏర్పాటు చేసి… మూడు శాతం వడ్డీతో లబ్దిదారులను ఆదుకోవాలని నిర్ణయం. యూపీ లోని ఖుషినగర్ ఎయిర్ పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలని నిర్ణయించారు.

కాగా-మంత్రివర్గ సమావేశానంతరం మాట్లాడిన ప్రకాష్ జవదేకర్.. దేశంలోని అన్ని కో-ఆపరేటివ్ బ్యాంకులను రిజర్వ్ బ్యాంకు పరిధిలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్సును కేబినెట్ ఆమోదించిందని చెప్పారు. ఇండియాలో అర్బన్ బ్యాంకుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు.  పాస్ పోర్టు జారీ ప్రక్రియ ఇంకా సరళతరం కానుందన్నారు. మరో మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. అంతరిక్ష కార్యక్రమాలలో ప్రైవేటు పరిశ్రమలకు మార్గదర్శకాలను సూచించేందుకు, వాటిని ప్రోత్సహించేందుకు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్, ఆథరైజేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.

‘ఇస్రో’ అతి ముఖ్యమైన సంస్థేనని, అయితే ఈ నూతన సంస్థ.. అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించి ‘విరామం’  కలిగితే. ఆ సమస్యను నివారించి  అవి కొనసాగేలా చూస్తుందని జితేంద్ర సింగ్ వివరించారు. లోగడ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్.. భారత అంతరిక్ష కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు ఈ విధమైన సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే ఈ విషయంలో ప్రైవేటు పరిశ్రమలను ప్రోత్సహిస్తామని కూడా ఆమె తెలిపారు.

Latest Articles
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ మూవీ రీరిలీజ్
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ మూవీ రీరిలీజ్
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రవీంద్ర జడేజా..
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రవీంద్ర జడేజా..
లోకాన ఉన్న అందాన్ని అంత పట్టి త్రాసు వేసిన ఈ వయ్యారికి సరితూగవేమో
లోకాన ఉన్న అందాన్ని అంత పట్టి త్రాసు వేసిన ఈ వయ్యారికి సరితూగవేమో
'నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశాం'.. సీఎం జగన్..
'నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశాం'.. సీఎం జగన్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ఢిల్లీ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు..
కవిత బెయిల్ పిటిషన్‎పై ఢిల్లీ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు..
యువతలో క్యాన్సర్ ముప్పు ఎందుకు పెరుగుతోంది..? కారణాలు తెలిస్తే..
యువతలో క్యాన్సర్ ముప్పు ఎందుకు పెరుగుతోంది..? కారణాలు తెలిస్తే..
ప్లేయర్స్ హిట్.. టీమ్స్ అట్టర్ ఫ్లాప్.. IPL 2024లో మారిన లెక్క..
ప్లేయర్స్ హిట్.. టీమ్స్ అట్టర్ ఫ్లాప్.. IPL 2024లో మారిన లెక్క..
కొండెక్కి కూర్చున్న కోడిగుడ్డు.. ఒక్కటి ఎంతంటే..?
కొండెక్కి కూర్చున్న కోడిగుడ్డు.. ఒక్కటి ఎంతంటే..?
లైంగిక వేధింపుల కేసులో సంచలనం.. చిక్కుల్లో రేవణ్ణ భార్య భవానీ
లైంగిక వేధింపుల కేసులో సంచలనం.. చిక్కుల్లో రేవణ్ణ భార్య భవానీ
చెత్త కుప్పలో పదిగంటలు.. ధనుష్ డెడికేషన్‌కు దండం పెట్టాల్సిందే
చెత్త కుప్పలో పదిగంటలు.. ధనుష్ డెడికేషన్‌కు దండం పెట్టాల్సిందే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..