మానవత్వానికే మాయని మచ్చ!

నాగపూర్‌లో ఆస్తి కోసం తల్లిదండ్రుల్ని ప్రియుడితో కలిసి కిరాతకంగా చంపిందో కూతురు. తనకే పాపం తెలియదంటూ బుకాయించింది. చివరికి కథ అడ్డం తిరగడంతో ప్రియుడితో సహా పోలీసులకు దొరికిపోయింది. నాగపూర్‌లోని వాడికి చెందిన శంకర్ దంపతులు.. తమకు పిల్లలు లేకపోవడంతో ప్రియాంకను దత్తత తీసుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ప్రియాంక.. స్టేట్ క్రికెట్ ప్లేయర్ మహ్మద్ అఖ్లాక్‌‌తో ప్రేమలో పడింది. పెద్దల్ని ఒప్పించి.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈలోపు ప్రియాంక తండ్రి తన ఆస్తిని అమ్మకానికి […]

మానవత్వానికే మాయని మచ్చ!
Follow us

| Edited By:

Updated on: Apr 17, 2019 | 2:19 PM

నాగపూర్‌లో ఆస్తి కోసం తల్లిదండ్రుల్ని ప్రియుడితో కలిసి కిరాతకంగా చంపిందో కూతురు. తనకే పాపం తెలియదంటూ బుకాయించింది. చివరికి కథ అడ్డం తిరగడంతో ప్రియుడితో సహా పోలీసులకు దొరికిపోయింది.

నాగపూర్‌లోని వాడికి చెందిన శంకర్ దంపతులు.. తమకు పిల్లలు లేకపోవడంతో ప్రియాంకను దత్తత తీసుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ప్రియాంక.. స్టేట్ క్రికెట్ ప్లేయర్ మహ్మద్ అఖ్లాక్‌‌తో ప్రేమలో పడింది. పెద్దల్ని ఒప్పించి.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈలోపు ప్రియాంక తండ్రి తన ఆస్తిని అమ్మకానికి పెట్టాడు. ఆ ఆస్తి తనకు దక్కదని ఆమెలో ఆందోళన మొదలయ్యింది. ప్రియుడు ఖాన్‌కు చెప్పి ఆస్తి గురించి వివరించింది.

తన క్రిమినల్ బుర్రకు పదును పెట్టిన ఖాన్.. ప్రియాంక తల్లిదండ్రుల హత్యకు స్కెచ్ వేశాడు. వాళ్లిద్దర్ని అడ్డు తొలగించుకుంటే ఆస్తి దక్కుతుందని ప్లాన్ వేశాడు. ఆదివారం మధ్యాహ్నం ప్రియాంక బ్యూటీ పార్లర్‌కు వెళ్లొస్తానని చెప్పి బయటకెళ్లింది. తర్వాత మొహానికి మాస్క్ కట్టుకొని ఇంట్లోకి చొరబడిన ఖాన్.. శంకర్, సీమా దంపతులపై కత్తితో దాడి చేసి దారుణంగా చంపాడు. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముందు దొంగల పనిగా భావించినా.. అనుమానంతో ప్రియాంకను ప్రశ్నించారు పోలీసులు. పోలీసుల విచారణలో ప్రియాంక తన ప్రియుడితో కలిసి తల్లిదండ్రుల్ని చంపినట్లు ఒప్పుకుంది.

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు