AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రిటన్ స్ట్రెయిన్ డిసెంబరుకన్నా ముందే ఇండియాలో ఎంటరైంది, ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా, అప్రమత్తత అవసరం

బ్రిటన్ మ్యుటెంట్ కరోనా వైరస్ డిసెంబరు కన్నా ముందే ఇండియాలో ఎంటరయిందని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా తెలిపారు. సెప్టెంబరులో యూకేలో..

బ్రిటన్ స్ట్రెయిన్ డిసెంబరుకన్నా ముందే ఇండియాలో ఎంటరైంది, ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా, అప్రమత్తత అవసరం
Umakanth Rao
| Edited By: |

Updated on: Dec 31, 2020 | 10:20 AM

Share

బ్రిటన్ మ్యుటెంట్ కరోనా వైరస్ డిసెంబరు కన్నా ముందే ఇండియాలో ఎంటరయిందని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా తెలిపారు. సెప్టెంబరులో యూకేలో ఇది కనిపించిందని, కానీ ఈ వైరస్ నవంబరులో మనదేశంలో ప్రవేశించిందన్నారు. అంటే ఆ దేశం నుంచి మన ఇండియాలోకి, చేరినవారిద్వారా ఇది ఎంటరై ఉండవచ్ఛు..అయితే ఖఛ్చితంగా డేటాను మనం చెప్పలేం అన్నారాయన. నవంబరు నుంచే మన దేశంలో సార్స్-కొవ్-2 జీనోవిక్ కన్సార్షియా ఈ వైరస్ శాంపిల్స్ ని అధ్యయనం చేస్తూ వచ్చిందన్నారు. అప్పటినుంచే యూకే నుంచి ఇండియాకు, ఇండియా నుంచి ఆ దేశానికి ప్రయాణికుల రాకపోకలు జరుగుతూ వచ్చాయని అన్నారు. హాలండ్ డేటాను బట్టి చూస్తే బ్రిటన్ లో కన్నా మునుపే ఈ స్ట్రెయిన్ గురించి ప్రస్తావించినట్టు గులేరియా చెప్పారు.

ఇది చాలా ఇన్ఫెక్షియస్ అని, ఆందోళన కలిగించేదే అని చెబుతూనే ఆయన..కేసుల సంఖ్యపై ఇది పెద్దగా ప్రభావం చూపనప్పటికీ అప్రమత్తత మాత్రం ఇదివరకటి కన్నా ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియాలో ఇది  వేగంగా వ్యాప్తి చెందకుండా చూడాల్సి ఉందని హెచ్ఛరించారు. కరోనా వైరస్ కొన్ని మార్పులకు, వివిధ స్థాయిల్లో మ్యుటేషన్లకు లోనవుతుంటుందని, ఈ కొత్త స్ట్రెయిన్ పై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని గులేరియా పేర్కొన్నారు.

భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!