1. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి కన్నుమూత!
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్రెడ్డి(77) కన్నుమూశారు. కొద్దిరోజులుగా నిమోనియాతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో.. Read more
2. జైపాల్ మరణం పార్టీకి తీరని లోటు.. : కాంగ్రెస్ నేతలు
కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా నిమోనియా వ్యాధితో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ.. Read more
3. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్కు కేసీఆర్
సెప్టెంబర్ 6న సింగపూర్లో జరిగే హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్లో పాల్గొనాలంటూ సీఎం కేసీఆర్కు ఆహ్వానం అందింది. ఈ సమావేశానికి ముఖ్య వక్తగా హాజరుకావాలని హిందుస్థాన్ టైమ్స్ ఛైర్పర్సన్.. Read more
4. ఈడీ కస్టడీకి సానా సతీష్
హైదరాబాద్ వ్యాపారవేత్త సతీష్ సానాను పాటియాల కోర్టు 5 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు శనివారం ఆయనను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. సాయంత్రం పాటియాల.. Read more
5. తెలంగాణ గవర్నర్ నరసింహన్తో పవన్, నాదెండ్ల భేటీ!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్తో కలిసి శనివారం.. Read more
6. ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ పరీక్షలో దుమ్మురేపిన దంపతులు!
ఛత్తీస్గఢ్కు చెందిన ఓ జంట పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. అలా ఏకంగా ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో అగ్ర స్థానాల్లో నిలిచారు. భర్త తొలి ర్యాంకు సాధించగా.. భార్య.. Read more
7. థ్యాంక్స్ కేసీఆర్ జీ: నవీన్ పట్నాయక్
ఫొని తుపాను సృష్టించిన బీభత్సంతో ఒడిశా అల్లాడుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన సాయానికి ఒడిశా సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఒడిశాకు సహాయక బృందాలను పంపినందుకు.. Read more
8. వరదల ధాటికి 600 మంది మృత్యువాత
గత కొద్ది రోజులుగా ఆసియాలోని పలు దేశాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 600 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్, నేపాల్, మాయన్మార్ దేశాల్లో. .Read more
9. కొత్త టెక్నాలజీతో ‘లవ్బర్డ్స్’ మళ్లీ వచ్చేస్తోంది!
ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. అనేక కంపెనీలు విదేశీ సాంకేతికతను ఉపయోగించి ఇప్పుడిప్పుడే బ్యాటరీ కార్లను తయారు చేస్తున్నాయి. అయితే కేరళలోని ఓ కార్ల కంపెనీ మాత్రం 20 ఏళ్ల క్రితమే.. Read more
10. 27 ఏళ్లకే టెస్టు క్రికెట్కు గుడ్ బై చెప్పిన మహ్మద్ ఆమిర్!
పాకిస్థాన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మహ్మద్ అమీర్ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్పై శ్రద్ధపెట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. 2009లో టెస్టు అరంగేట్రం చేసిన ఈ ఫాస్ట్.. Read more