తెలంగాణ గవర్నర్ నరసింహన్తో పవన్, నాదెండ్ల భేటీ!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్తో కలిసి శనివారం సాయంత్రం హైదరాబాద్లోని రాజభవన్కు వచ్చిన పవన్.. గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయాలతోపాటు దేశాభివృద్దిపై ఈ సందర్భంగా వారు ఎక్కువగా మాట్లాడుకున్నారని జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. గవర్నర్ శ్రీ నరసింహన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీ పవన్ కళ్యాణ్, […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్తో కలిసి శనివారం సాయంత్రం హైదరాబాద్లోని రాజభవన్కు వచ్చిన పవన్.. గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయాలతోపాటు దేశాభివృద్దిపై ఈ సందర్భంగా వారు ఎక్కువగా మాట్లాడుకున్నారని జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా తెలిపింది.
గవర్నర్ శ్రీ నరసింహన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీ నాదెండ్ల మనోహర్ pic.twitter.com/tbltCCHgnm
— JanaSena Party (@JanaSenaParty) July 27, 2019