బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముసుగు దొంగ కలకలం రేపాడు. తాళాలు వేసి ఉన్న కార్యాలయాల్లో ఫోకస్ పెట్టి..అర్థరాత్రి పని పూర్తి చేశాడు. రెండు గంటల వ్యవధిలో ఆరు కార్యాలయాల్లో చోరీ చేశాడు. రూ. 26 లక్షల వరకు నగదును దుండగుడు అపహరించినట్టు తెలుస్తోంది. పగటి పూట రెక్కీ నిర్వహించి రాత్రి సమయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికాార్డయ్యాయి. బాధితులు ఫిర్యాదులో బేగంపేట్ పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
Also Read :
Bigg Boss Telugu 4 : మనసులోని భావాలను బయటపెట్టిన అభిజిత్..ఈ విషయం అస్సలు ఊహించి ఉండరు
Bigg Boss Telugu 4 : మరోసారి వివాదం రేపిన రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్..సోహైల్పై షాకింగ్ కామెంట్స్
కొండంత ట్రాఫిక్..శ్రీశైలంలో పద్మవ్యూహంలో చిక్కుకున్న భక్తులు..5 కిలోమీటర్ల మేర జామ్