“స్టూడెంట్ ఫెయిలైతే​ టీచర్‍దే బాధ్యత”..ఇదే జరిగితే..

డిఎస్సీ ఎగ్జామ్ పాసయిన వాళ్లు..మెరిట్ సంపాదించినవారు ప్రభుత్వ టీచర్లు అవుతారు. డిఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్లు, నార్మల్ ఎంబిఏ, ఎంసీఏ పాస్ అయినవాళ్లు ప్రవేట్ పాఠశాలల్లో స్టాఫ్‌గా పనిచేస్తారు. అలాంటప్పుడు విద్యార్థుల పాస్ పర్సంటేజ్ గవర్నమెంట్ స్కూల్స్‌లో ఎక్కువగా ఉండాలి. కానీ అందుకు విరుద్దంగా ప్రవేట్ స్కూల్స్ దుమ్మరేపుతున్నాయి. చాలా ప్రవేట్ స్కూల్స్ సెంట్ పర్సెంట్ ఉత్తీర్ణతో సత్తా చాటుతున్నాయి. మ్యాటర్ ఎక్కడో తేడా కొడుతోంది. ఈ విషయంపైనే దృష్టి పెట్టారు ఇటీవలే హైదరాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన […]

స్టూడెంట్ ఫెయిలైతే​ టీచర్‍దే బాధ్యత..ఇదే జరిగితే..
Follow us

|

Updated on: Feb 10, 2020 | 5:11 PM

డిఎస్సీ ఎగ్జామ్ పాసయిన వాళ్లు..మెరిట్ సంపాదించినవారు ప్రభుత్వ టీచర్లు అవుతారు. డిఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్లు, నార్మల్ ఎంబిఏ, ఎంసీఏ పాస్ అయినవాళ్లు ప్రవేట్ పాఠశాలల్లో స్టాఫ్‌గా పనిచేస్తారు. అలాంటప్పుడు విద్యార్థుల పాస్ పర్సంటేజ్ గవర్నమెంట్ స్కూల్స్‌లో ఎక్కువగా ఉండాలి. కానీ అందుకు విరుద్దంగా ప్రవేట్ స్కూల్స్ దుమ్మరేపుతున్నాయి. చాలా ప్రవేట్ స్కూల్స్ సెంట్ పర్సెంట్ ఉత్తీర్ణతో సత్తా చాటుతున్నాయి. మ్యాటర్ ఎక్కడో తేడా కొడుతోంది. ఈ విషయంపైనే దృష్టి పెట్టారు ఇటీవలే హైదరాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్వేతా మహంతి.

తాజాగా ఆమె ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణత శాతంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె ఉపాధ్యాయులకు కీలక ఆదేశాలు పాస్ చేసినట్టు తెలుస్తోంది. ఒక్కో టీచర్ కొంతమంది స్టూడెంట్స్‌ని అడాప్ట్ చేసుకుని వారిని పాస్ అయ్యేలా ముందుకు నడిపించాలని ఆమె తేల్చి చెప్పారట. ఒకవేళ స్టూడెంట్స్ ఫెయిల్ అయితే టీచర్స్ నుంచి అడంర్ టేకింగ్ లెటర్స్ తీసుకోవాలని కూడా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారట. అందుకు సంబంధిచిన ప్రాసెస్ కూడా డీఈవో, హెచ్‍ఎంలు ప్రారంభించడంతో..టీచర్లు అగ్గిమీద గుగ్గిళం అవుతున్నారు. స్టూడెంట్ ఫెయిల్ అవ్వడానికి 100 కారణాలు ఉంటాయని, ఇలా మమ్మల్ని బాద్యుల్ని చేస్తే ఎలా అని వాపోతున్నారట. దీంతో టీచర్ యూనియన్ నేతలు..డీఈఓని కలిసి చర్చలు జరిపారు.  పిల్లలను పాస్ అయ్యేలా అనేక విద్యావిధానాలు అమలు చేస్తున్నామని.. ఎప్పుడూ లేనిది కొత్తగా ఈ సంస్కృతి ఏంటని గట్టిగా ప్రశ్నించినట్టు కూడా తెలుస్తోంది. దీంతో వెనక్కి తగ్గిన డీఈఓ అక్‍నాలెడ్జ్‌మెంట్‍ ఐనా ఇవ్వాలని కోరారట. దానికి కూడా టీచర్ యూనియన్ నేతల విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరి కలెక్టర్ శ్వేతా మహంతి ఈ ఇష్యూపై ఎలా రెస్పాండ్ అవుతారో వేచి చూడాలి. కాగా శ్వేతా మహంతి తాను ఎక్కడ పనిచేసినా తనదైన మార్క్ ఉండేలా  పనిచేస్తారు. కేవలం విద్యావ్యవస్థలోనే కాదు..అన్ని విభాగాల్లోనూ వినూత్న మార్పులు చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం జరిపిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో.. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్‌కు ఆమెను బదిలీ చేశారు. కాగా శ్వేతా మహంతి 2011 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిని. అప్పుడు ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకర్ కూడా.

హైదరాబాద్ నూతన కలెక్టర్ శ్వేత మహంతి

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు