బ్రేకింగ్: రోడ్డు ప్రమాదం.. 15 మందికి గాయాలు

| Edited By:

Jan 18, 2020 | 10:11 AM

తమిళనాడులోని పుదువాయి దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును ఢీకొని వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలు కాగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చెన్నై ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బ్రేకింగ్: రోడ్డు ప్రమాదం.. 15 మందికి గాయాలు
Follow us on

తమిళనాడులోని పుదువాయి దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును ఢీకొని వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలు కాగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చెన్నై ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.