AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామమందిర నిర్మాణానికి భరత్‌పూర్‌ బంధ్‌ బరేత అడవుల్లో పింక్‌ స్టోన్‌ మైనింగ్‌ చేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

అయోధ్య రామమందిరానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా రామభక్తులు తమ ఉడతాభక్తిని చాటుకుంటున్నారు. చంద్రుడికో నూలుపోగు అన్నట్లు

రామమందిర నిర్మాణానికి భరత్‌పూర్‌ బంధ్‌ బరేత అడవుల్లో పింక్‌ స్టోన్‌ మైనింగ్‌ చేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌
Venkata Narayana
|

Updated on: Feb 04, 2021 | 4:44 AM

Share

అయోధ్య రామమందిరానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా రామభక్తులు తమ ఉడతాభక్తిని చాటుకుంటున్నారు. చంద్రుడికో నూలుపోగు అన్నట్లు ఎవరికి తోచినంత వారు రామాలయానికి విరాళమిస్తున్నారు. ప్రస్తుతం కంచి పీఠం నుంచి ఆరుకోట్ల రూపాయల విరాళం రామమందిర నిర్మాణానికి అందింది. కంచి పీఠానికి సంబంధించిన భక్తులు అంతా కలిసి ఈ విరాళాన్ని అందించిన సంగతి తెలిసిందే. కంచి కామకోటి పీఠంలో జరిగిన ఓ కార్యక్రమంలో 6 కోట్ల రూపాయల చెక్కును తమిళనాడు గవర్నర్‌ భన్వరిలాల్‌కు అందజేశారు. శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్రానికి విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. కంచికామకోటి పీఠం శంకరాచార్యులైన.. శంకర విజయేంద్ర సరస్వతి, ఉడుపులోని పెజావర్‌ మఠానికి చెందిన విశ్వప్రసన్న తీర్థ, పుణెలోని మహర్షి వేదవ్యాస ప్రతిష్టకు చెందిన మహారాజ్‌ గోవింద్‌ దేవ్‌ గిరిరాజ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదిలాఉంటే, రామమందిర నిర్మాణానికి కావలసిన గులాబీ నాపరాయి కోసం రాజస్థాన్‌ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. భరత్‌పూర్‌లో ఉన్న బంధ్‌ బరేత అడవుల్లో ఉన్న పింక్‌ స్టోన్‌ను మైనింగ్‌ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో మందిర నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న పింక్‌ శాండ్‌స్టోన్‌కు దేశవ్యాప్త డిమాండ్‌ ఉంది. ఎక్కడ మందిర నిర్మాణాలు ఉన్నా.. ఇక్కడ నాపరాయిని తీసుకెళ్తుంటారు. అయితే ఇటీవల జీవావరణ సమస్యలు రావడంతో.. మైనింగ్‌ ఆపేశారు. ఇప్పుడు రామమందిర నిర్మాణం కోసం మళ్లీ ప్రారంభించనున్నారు.

ఎక్కడికెళ్లాలన్నా భయం, కొమురంభీం ఆసిఫాబాద్‌తో పాటు, కరీంనగర్‌ జిల్లాలోనూ పంజా విసురుతున్న రక్తం రుచిమరిగిన పులులు

ఆంధ్రప్రదేశ్‌లో అరాచకం రాజ్యమేలుతోంది: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలుగుదేశం ఎంపీల ఫిర్యాదు

Follow Us
తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బిగ్‌ అప్‌డేట్‌!
తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బిగ్‌ అప్‌డేట్‌!
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు