జగన్‌తో పీవీ సింధు భేటీ..!

| Edited By:

Sep 13, 2019 | 8:05 AM

ఏపీ సీఎం జగన్‌తో పీవీ సింధు భేటీ కానుంది. ఈ నేపథ్యంలో.. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న తెలుగు తేజం పీవీ సింధుకు ఘన స్వాగతం పలికారు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ప్రవీణ్ కుమార్, స్పోర్ట్స్ ఎండీ భాస్కర్. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. మూడో ప్రయత్నంలో ప్రపంచ బ్యాట్మింటన్ ఛాంపియన్ షిప్ సాధించాను.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సార్ ఫోన్ చేసి […]

జగన్‌తో పీవీ సింధు భేటీ..!
Follow us on

ఏపీ సీఎం జగన్‌తో పీవీ సింధు భేటీ కానుంది. ఈ నేపథ్యంలో.. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న తెలుగు తేజం పీవీ సింధుకు ఘన స్వాగతం పలికారు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ప్రవీణ్ కుమార్, స్పోర్ట్స్ ఎండీ భాస్కర్. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. మూడో ప్రయత్నంలో ప్రపంచ బ్యాట్మింటన్ ఛాంపియన్ షిప్ సాధించాను.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సార్ ఫోన్ చేసి నన్ను అభినందించారు. జగన్ సార్‌ని కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకే విజయవాడ వచ్చానని.. పీవీ సింధు తెలిపింది. కాగా.. ప్రపంచ విజేతగా పతకం సాధించినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపింది.