AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరుగురు స్టార్లతో నయా క్రికెట్ టోర్నీ.. కొత్త రూల్స్ .. కొత్త ఆట.. ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడే విజేత..

డిసెంబర్24 నుంచి స్టార్లలో నయా క్రికెట్ టోర్నీ మొదలు కానుంది. ఇందులో కేవలం 6 స్టార్ ఆటగాళ్లతో ఈ లీగ్ జరుగుతుంది. ఇందులో యూవీ, మోర్గన్, పీటర్సన్, రస్సెల్, గేల్, రషీద్ ఖాన్ పాల్గొననున్నారు

ఆరుగురు స్టార్లతో నయా క్రికెట్ టోర్నీ.. కొత్త రూల్స్ .. కొత్త ఆట.. ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడే విజేత..
Sanjay Kasula
|

Updated on: Dec 17, 2020 | 1:59 AM

Share

Newest Cricket Format : ఒకప్పుడు 50 ఓవర్ల వన్డే మ్యాచ్ వస్తుందంటే క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోయేవారు. ఆ తరవాత అది 20 ఓవర్లకు వచ్చింది. టి20లు వచ్చిన తరవాత 50 ఓవర్లకు కాస్త ఆదరణ తగ్గిందనే చెప్పాలి. ధనాధన్ గేమ్‌తో ఈ పొట్టి ఫార్మాట్ అంతలా ఆకట్టుకుంటోంది. కానీ ఇప్పుడు దానికన్నా పొట్టి ఫార్మాట్ వచ్చేస్తోంది. అదే లిమిటెడ్ ఓవర్ల క్రికెట్.

డిసెంబర్24 నుంచి స్టార్లలో నయా క్రికెట్ టోర్నీ మొదలు కానుంది. ఇందులో కేవలం 6 స్టార్ ఆటగాళ్లతో ఈ లీగ్ జరుగుతుంది. ఇందులో యూవీ, మోర్గన్, పీటర్సన్, రస్సెల్, గేల్, రషీద్ ఖాన్ పాల్గొననున్నారు. మొత్తం మ్యాచ్ లో 15 బంతుల ఇన్నింగ్స్ 4 ఉంటాయి. లీగ్ లో మొత్తం 16 మ్యాచ్ లు జరుగుతాయి. ఒక్క మ్యాచ్ లో ఇద్దరే ఆడతారు. రన్స్ కోసం ప్రత్యేక రూల్స్ ఉంటాయి. జనవరి 1న ఫైనల్ తర్వాత ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిని విజేతగా ప్రకటిస్తారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం