మరింత ఆలస్యంగా రుతుపవనాలు

రుతుపవనాల రాక మరింత ఆలస్యం కావొచ్చని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇంతకు ముందు చెప్పినట్లుగా జూన్ 2న కాకుండా.. జూన్ 6 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతం, అండమాన్, నికోబార్ దీవుల్లో విస్తరించాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు అరేబియా సముద్రంలోని అత్యధిక భాగానికి విస్తరిస్తాయని తెలిపింది.

మరింత ఆలస్యంగా రుతుపవనాలు

Edited By:

Updated on: Jun 02, 2019 | 8:06 AM

రుతుపవనాల రాక మరింత ఆలస్యం కావొచ్చని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇంతకు ముందు చెప్పినట్లుగా జూన్ 2న కాకుండా.. జూన్ 6 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతం, అండమాన్, నికోబార్ దీవుల్లో విస్తరించాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు అరేబియా సముద్రంలోని అత్యధిక భాగానికి విస్తరిస్తాయని తెలిపింది.