AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామిడి పళ్లు ఇవ్వలేదని మర్డర్ చేశాడు..!

ఒడిషాలో దారుణం జరిగింది. మామిడి పళ్లు ఇవ్వలేదని తాగిన మత్తులో కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. భద్రాక్ జిల్లాలోని జలముండ గ్రామానికి చెందిన కార్తీక్ జేనా కర్రతో కొట్టి భార్యను చంపాడు

మామిడి పళ్లు ఇవ్వలేదని మర్డర్ చేశాడు..!
Balaraju Goud
|

Updated on: Jun 18, 2020 | 2:38 PM

Share

ఒడిషాలో దారుణం జరిగింది. మామిడి పళ్లు ఇవ్వలేదని తాగిన మత్తులో కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. భద్రాక్ జిల్లాలోని జలముండ గ్రామానికి చెందిన కార్తీక్ జేనా ఫుల్లుగా మద్యం సేవించి ఇంటి కొచ్చాడు. తినడానికి మామిడి పళ్లు ఇవ్వమని కార్తీక్ తన భార్యను అడిగాడు. అందుకు అతని భార్య.. పిల్లలు మామిడి పండ్లన్ని తిన్నారని, ఇంట్లో ఇక లేవని చెప్పింది. దీంతో కోపంగా ఊగిపోయిన కార్తీక్.. వెదురు బొంగు కర్రతో ఆమెను విచక్షణారహితంగా చితకబాదాడు. దీంతో ఆమెకు బలమైన గాయాలు కావడంతో అక్కడే కుప్పకూలింది. ఆమె అరుపు విన్న చుట్టుపక్కల వాళ్లు అక్కడి చేరుకునేసరికి అపస్మారక స్థితిలోకి వెళ్లింది ఆ ఇల్లాలు. రక్తమడుగులో ఉన్న ఆమెను స్థానికులు సమీప ధమనగర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దెబ్బలు బలంగా తాకడంతో ఆమె చనిపోయినట్లు ధృవీకరించారు. స్థానికుల సమాచారం మేరకు కార్తీక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow Us
గుట్టలపై దాగిన 400 ఏళ్ల రహస్యం!
గుట్టలపై దాగిన 400 ఏళ్ల రహస్యం!
రెప్ప పాటులో లాక్కెళ్లిన రాకాసి అలలు.. వాళ్లే గనుక లేకుంటే...!
రెప్ప పాటులో లాక్కెళ్లిన రాకాసి అలలు.. వాళ్లే గనుక లేకుంటే...!
స్పూన్ తింటే నడవలేని వాళ్ళు కూడా రేసు గుర్రంలా ఉరుకులు పెడతారు
స్పూన్ తింటే నడవలేని వాళ్ళు కూడా రేసు గుర్రంలా ఉరుకులు పెడతారు
అప్పుడు ఎత్తుకుని పెంచాం.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు..
అప్పుడు ఎత్తుకుని పెంచాం.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు..
ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ తప్పులు చేయకపోతే మీ భవనం పదిలం
ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ తప్పులు చేయకపోతే మీ భవనం పదిలం
హిమాలయాల్లో భారత ఆర్మీ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్!
హిమాలయాల్లో భారత ఆర్మీ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్!
సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో జర్నీ చేసిన టీమిండియా దిగ్గజం..!
సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో జర్నీ చేసిన టీమిండియా దిగ్గజం..!
వర్షాకాలంలో గులాబీలు పూలతో కళకళలాడాలంటే.. సింపుల్ టిప్స్ పాటిస్తే
వర్షాకాలంలో గులాబీలు పూలతో కళకళలాడాలంటే.. సింపుల్ టిప్స్ పాటిస్తే
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
రోజుకో రంగు మారే వింత పువ్వు.. నిన్న, నేడు, రేపు మొక్కను ఇంట్లోనే
రోజుకో రంగు మారే వింత పువ్వు.. నిన్న, నేడు, రేపు మొక్కను ఇంట్లోనే