AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు..!

ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి. దీని బట్టి చూస్తే ఎన్డీయే ప్రభుత్వ విజయాన్ని మార్కెట్లు ఇంకా ఆస్వాదిస్తున్నాయనే చెప్పాలి. సెన్సెక్స్ మరోసారి 40 వేల పాయింట్లు మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 348 పాయింట్ల లాభంతో 40,062 వద్ద ట్రేడవుతోంది. అటు నిఫ్టీ మరోసారి 12 వేల పాయింట్లు మార్క్ దాటింది. ప్రస్తుతం 100.90 పాయింట్ల లాభంతో 12,023 వద్ద కొనసాగుతోంది. కాగా మే 23 సార్వత్రిక ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత […]

దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు..!
Ravi Kiran
|

Updated on: Jun 03, 2019 | 1:16 PM

Share

ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి. దీని బట్టి చూస్తే ఎన్డీయే ప్రభుత్వ విజయాన్ని మార్కెట్లు ఇంకా ఆస్వాదిస్తున్నాయనే చెప్పాలి. సెన్సెక్స్ మరోసారి 40 వేల పాయింట్లు మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 348 పాయింట్ల లాభంతో 40,062 వద్ద ట్రేడవుతోంది. అటు నిఫ్టీ మరోసారి 12 వేల పాయింట్లు మార్క్ దాటింది. ప్రస్తుతం 100.90 పాయింట్ల లాభంతో 12,023 వద్ద కొనసాగుతోంది. కాగా మే 23 సార్వత్రిక ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి.