గెలిచేదెవరు..? నిలిచేదెవరు..?

మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఎన్నో పరిణామాలను చూపుతాయి. ముఖ్యంగా ఈ ఫలితాలు బీజేపీకి చాలా అవసరం. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ సంపూర్ణ విజయం సాధించి కాబట్టి.. ఇప్పుడు కూడా అలాంటి విజయమే సాధించాలి. అంతేకాకుండా ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోదీ, గత రెండు మూడు నెలల నుంచి ఈ రెండు రాష్ట్రాల్లో పెద్ద విజయం […]

గెలిచేదెవరు..? నిలిచేదెవరు..?
Follow us

|

Updated on: Oct 26, 2019 | 11:24 AM

మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఎన్నో పరిణామాలను చూపుతాయి. ముఖ్యంగా ఈ ఫలితాలు బీజేపీకి చాలా అవసరం. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ సంపూర్ణ విజయం సాధించి కాబట్టి.. ఇప్పుడు కూడా అలాంటి విజయమే సాధించాలి. అంతేకాకుండా ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోదీ, గత రెండు మూడు నెలల నుంచి ఈ రెండు రాష్ట్రాల్లో పెద్ద విజయం సాధించబోతున్నామని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో అన్ని చోట్ల చెబుతున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఈ మాటలపై, బీజేపీ గెలుపుపై జనాల్లో నమ్మకం ఉన్నప్పటికీ.. అంత పెద్ద విజయాన్ని సాధిస్తారా..? అన్నది అనుమానంగానే ఉంది.

ఎందుకంటే దేశంలో ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ తగ్గుముఖం పట్టగా.. నిరుద్యోగంతో పాటు ఇంకా పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ ఫలితాల ప్రభావం బీజేపీ మీద బాగా పడుతుంది. దీని వలన బీజేపీ పెద్ద విజయం సాధించలేదన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం. అందువల్లనే ఏ తప్పు చేయకూడదని భావించిన మోదీ, అమిత్ షా.. గత 20 రోజుల్లో చాలా ఎక్కువ సార్లు హర్యానా, మహరాష్ట్ర తిరిగి ప్రచారం చేశారు. అంతేకాకుండా ఇతర పార్టీల నుంచి నాయకులను బీజేపీలోకి రప్పించుకొని గొప్ప విజయం సాధించాలని.. ఫుల్ ఎఫెర్ట్ చేస్తున్నారు. అందువల్ల ఇవాళ సాయంత్రం నుంచి వచ్చే సర్వే రిజల్ట్ బీజేపీపై ప్రభావాన్ని చూపుతాయి.

ఇక మిగిలిన పార్టీల విషయానికొస్తే.. 2014 వరకు 15 సంవత్సరాలుగా హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటూ వచ్చింది. అందువల్ల ఈసారి కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర, హర్యానాలో గెలవకపోయినా.. మంచి ఫైట్ అయినా ఇవ్వాలి. అలా కాకపోతే ఈ పార్టీ భవిష్యత్‌లో చాలా కష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో 1972 నుంచి శరద్ పవార్ దాదాపు 50 సంవత్సరాలు ఓ పెద్ద నాయకుడిగా కాలం గడిపారు. ఇక ఈసారి గనుక ఎన్పీపీ పర్ఫార్మెన్ బాగోకపోతే ఎన్సీపీ మాయమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక హర్యానా విషయాని కొస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నమాజీ ముఖ్యమంత్రి ఉపేంద్ర హుడా.. అలాగే అక్కడి మాజీ ముఖ్యమంత్రుల భన్సీ లాల్, భజన్ లాల్ కుటుంబాలకు ఎన్నికల గెలుపు చాలా ముఖ్యం. లేకపోతే వారికి కూడా రాజకీయ భవిష్యత్ ఉండదు. అందువల్ల పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదంతా ఫలితాలు వచ్చాకే స్పష్టంగా తెలుస్తోంది. ఇక పోటీ అన్న తరువాత అందరూ గెలవలేరు కాబట్టి ఓటమి భరించే వారి భవిష్యత్ పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుంది. మరి ఏఏ పార్టీ భవిష్యత్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ నెల 24వరకు ఆగాలి.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో రచయిత వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమైనవి. అవి టివీ9 వెబ్‌సైట్ అభిప్రాయాలుగా పరిగణించవద్దని మనవి.

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు