కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్రెడ్డి
సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో పోటీ చేసి గెలిచిన బీజేపీ నేత కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీకి, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఆశీర్వాదం, సికింద్రాబాద్ ప్రజల సహకారమే కారణమని ట్వీట్ చేశారు. ఈ ప్రోత్సాహం, ఆదరణ ఇదే విధంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. With the blessings of people […]
సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో పోటీ చేసి గెలిచిన బీజేపీ నేత కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీకి, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఆశీర్వాదం, సికింద్రాబాద్ ప్రజల సహకారమే కారణమని ట్వీట్ చేశారు. ఈ ప్రోత్సాహం, ఆదరణ ఇదే విధంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.
With the blessings of people of Secunderabad & Hon PM @narendramodi Ji I will be taking oath as Union Minister today at 7pm.I seek your continued support. pic.twitter.com/oqHfVXXnKQ
— G Kishan Reddy (@kishanreddybjp) May 30, 2019