తిరుమలలో భక్తుల రద్దీ..!
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి సర్వదర్శనానికి 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుండగా.. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు మాత్రం 4 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. నిన్న కూడా ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువయ్యింది. ఉచిత దర్శనానికి ఏకంగా 26 గంటల సమయం పట్టింది. వేసవి సెలవులు ముగియడంతో భక్తులు ఆలయానికి పొటెత్తారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి సర్వదర్శనానికి 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుండగా.. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు మాత్రం 4 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. నిన్న కూడా ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువయ్యింది. ఉచిత దర్శనానికి ఏకంగా 26 గంటల సమయం పట్టింది. వేసవి సెలవులు ముగియడంతో భక్తులు ఆలయానికి పొటెత్తారు.