ఇరాన్ లో పెరిగిన కరోనా మరణాలు..

| Edited By:

May 01, 2020 | 8:09 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. కరోనా కట్టడికి ఇరాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ ఇరాన్ దేశంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు రోజురోజుకు

ఇరాన్ లో పెరిగిన కరోనా మరణాలు..
Follow us on

Iran: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. కరోనా కట్టడికి ఇరాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ ఇరాన్ దేశంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 63 మంది కరోనా వైరస్ వల్ల మృతి చెందినట్లు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 32 లక్షల 75 వేలకు పైగా నమోదయ్యాయి. 2 లక్షల 31 వేల మందికిపైగా మృతి చెందారు.

Also Read: ఇరాక్‌లో పారామిలటరీ దళాల దాడి.. ఏడుగురు ఉగ్రవాదులు హతం..