ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

| Edited By:

Mar 16, 2019 | 11:09 AM

ఛత్తీస్‌గఢ్ : రాష్ట్రంలోని నేషనల్ హైవే 30పైన కొండన్‌గావ్ పట్టణ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ట్రక్కు ఢీ కొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రూ.25వేల చొప్పున ఎక్స్‌గ్రేషియాను కలెక్టర్ ప్రకటించారు.

ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
Follow us on

ఛత్తీస్‌గఢ్ : రాష్ట్రంలోని నేషనల్ హైవే 30పైన కొండన్‌గావ్ పట్టణ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ట్రక్కు ఢీ కొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రూ.25వేల చొప్పున ఎక్స్‌గ్రేషియాను కలెక్టర్ ప్రకటించారు.