AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ కేంద్రం కార్యాలయానికి బాంబు బెదిరింపు

ఢిల్లీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో గల బీజేపీ కేంద్ర కార్యాలయంలో బాంబు వార్త కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే  శనివారం ఉదయం బీజేపీ హెడ్ క్వార్టర్స్  కంట్రోల్ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తినుంచి  ఫోన్ కాల్ వచ్చింది.  అవతలి వ్యక్తి  బీజేపీ   కార్యాలయంలో బాంబు పెట్టినట్టుగా బెదిరింపులకు దిగాడు. దీంతో కంగారుపడ్డ  కార్యాలయ సిబ్బంది వెంటనే  పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఫోన్ కాల్ ఎవరు చేసారు? ఎక్కడినుంచి వచ్చింది? అనే  వివరాలు సేకరించే పనిలో పడ్డారు. […]

బీజేపీ కేంద్రం కార్యాలయానికి బాంబు బెదిరింపు
Pardhasaradhi Peri
|

Updated on: Jun 22, 2019 | 6:42 PM

Share

ఢిల్లీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో గల బీజేపీ కేంద్ర కార్యాలయంలో బాంబు వార్త కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే  శనివారం ఉదయం బీజేపీ హెడ్ క్వార్టర్స్  కంట్రోల్ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తినుంచి  ఫోన్ కాల్ వచ్చింది.  అవతలి వ్యక్తి  బీజేపీ   కార్యాలయంలో బాంబు పెట్టినట్టుగా బెదిరింపులకు దిగాడు. దీంతో కంగారుపడ్డ  కార్యాలయ సిబ్బంది వెంటనే  పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఫోన్ కాల్ ఎవరు చేసారు? ఎక్కడినుంచి వచ్చింది? అనే  వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ ఫోన్  కర్ణాటకలోని  మైసూర్ నుంచి వచ్చినట్టుగా  గుర్తించారు. మరోవైపు కర్ణాటక పోలీసులకు కూడా సమాచారం అందించి ఫోన్  చేసిన వ్యక్తికి సంబంధించిన  వివరాలపై ఆరా తీస్తున్నారు.