తిరుమల లోయలో పడ్డ బస్సు.. తప్పిన పెను ప్రమాదం

| Edited By: Srinu

May 14, 2019 | 6:38 PM

తిరుమల ఘాట్‌రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. ఎగువ ఘాట్‌రోడ్డులోని 3వ కిలోమీటర్ రాయి వద్ద భక్తులతో వెళ్తోన్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడబోయింది. అయితే చెట్టుకొమ్మలకు తగిలి లోయలోకి జారకుండా ఆగిపోయింది. ఈ ఘటనలో పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి.. క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీశారు.

తిరుమల లోయలో పడ్డ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
Follow us on

తిరుమల ఘాట్‌రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. ఎగువ ఘాట్‌రోడ్డులోని 3వ కిలోమీటర్ రాయి వద్ద భక్తులతో వెళ్తోన్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడబోయింది. అయితే చెట్టుకొమ్మలకు తగిలి లోయలోకి జారకుండా ఆగిపోయింది. ఈ ఘటనలో పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి.. క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీశారు.