AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమరావతిలో ఏ కులానికి ఎంత భూమి? : బిగ్ న్యూస్-బిగ్ డిబేట్..!

రాజధాని అమరావతి వివాధం మరోసారి తెరపైకి వచ్చింది.  అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఈ విషయంపై పరస్పరం విమర్శల దాడి చేసుకుంటున్నాయి. మధ్యలో కులం పంచాయితీ కూడా వచ్చి చేరింది. రాజధాని ప్రకటనకు ముందే కొంతమంది టీడీపీ నేతలు అక్కడ భూములు కొన్నారంటూ వైసీపీ ఆరోపిస్తుంది. అంతేకాదు ఒక కులం వారి కోసమే అక్కడ టీడీపీ రాజధాని నిర్మాణం చేపట్టిందని… వారికి మాత్రమే లబ్ది చేకూరుతుందని ప్రచారం జరుగుతోన్న విషయం కూడా తెలిసిందే. ఈ విషయంపైనే టీవీ9 […]

అమరావతిలో ఏ కులానికి ఎంత భూమి? : బిగ్ న్యూస్-బిగ్ డిబేట్..!
Ram Naramaneni
|

Updated on: Oct 18, 2019 | 11:47 PM

Share

రాజధాని అమరావతి వివాధం మరోసారి తెరపైకి వచ్చింది.  అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఈ విషయంపై పరస్పరం విమర్శల దాడి చేసుకుంటున్నాయి. మధ్యలో కులం పంచాయితీ కూడా వచ్చి చేరింది. రాజధాని ప్రకటనకు ముందే కొంతమంది టీడీపీ నేతలు అక్కడ భూములు కొన్నారంటూ వైసీపీ ఆరోపిస్తుంది. అంతేకాదు ఒక కులం వారి కోసమే అక్కడ టీడీపీ రాజధాని నిర్మాణం చేపట్టిందని… వారికి మాత్రమే లబ్ది చేకూరుతుందని ప్రచారం జరుగుతోన్న విషయం కూడా తెలిసిందే. ఈ విషయంపైనే టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఆధ్వర్యంలో బిగ్ న్యూస్- బిగ్ డిబేట్ వేదికగా కీలక చర్చ జరిగింది.

టీడీపీపై వస్తున్న విమర్శలకు ఆ పార్టీ సీనియర్ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు. 29 గ్రామాల కోర్ కేపిటల్‌లో ఏరియాలో(33వేల ఎకరాలు భూసేకరణగా తీసుకున్న చోట) 90 వేల మంది ప్రజానీకం నివశిస్తున్నారని..అందులో 20వేల మంది ఎస్సీలు, 20వేల మంది బీసీలు, 7 వేల మంది కమ్మవారు, 7 వేల మంది కాపులు, 7 వేల మంది రెడ్లు ఉన్నారని..మిగిలిన సంఖ్య అన్నీ కులాలకు సంబంధించిన వాళ్లని పేర్కొన్నారు.  అయితే ఇక్కడే రజనీకాంత్ కీలక పాయింట్ రైజ్ చేశారు..జనం ఎవరు ఎక్కువ ఉన్నదని కాదని…భూములు ఎవరివి ఎక్కువ ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ ఇచ్చిన సమాచారం ఈ దిగువ వీడియోలో..!

Follow Us
నేడే ఆల్‌పార్టీ మీటింగ్..ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రధాన అంశాలు ఇవే
నేడే ఆల్‌పార్టీ మీటింగ్..ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రధాన అంశాలు ఇవే
ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారా? వాస్తు చెప్పే ఈ 5 చిట్కాలు పాటిం
ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారా? వాస్తు చెప్పే ఈ 5 చిట్కాలు పాటిం
579 కోట్లతో బాక్సాఫీస్ షేక్.. ఏడాది దాటిన తగ్గని డిమాండ్..
579 కోట్లతో బాక్సాఫీస్ షేక్.. ఏడాది దాటిన తగ్గని డిమాండ్..
23 ఏళ్లకే రూ.20కోట్లు కంపెనీ స్టార్ట్ చేసిన హైదరాబాద్ కుర్రాడు
23 ఏళ్లకే రూ.20కోట్లు కంపెనీ స్టార్ట్ చేసిన హైదరాబాద్ కుర్రాడు
టీటీడీ గోశాలలో గుర్రం మృతి.. శ్రీవారి సేవ చేయక ముందే..
టీటీడీ గోశాలలో గుర్రం మృతి.. శ్రీవారి సేవ చేయక ముందే..
వేణుమాధవ్ చనిపోయినప్పుడు వెళ్లలేకపోయా..
వేణుమాధవ్ చనిపోయినప్పుడు వెళ్లలేకపోయా..
ఆదివారం సూర్యారాధన: జలార్పణ ఎలా చేయాలి? ఎలాంటి తప్పులు చేయకూడదు?
ఆదివారం సూర్యారాధన: జలార్పణ ఎలా చేయాలి? ఎలాంటి తప్పులు చేయకూడదు?
జైస్వాల్ కోసం గిల్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి?
జైస్వాల్ కోసం గిల్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి?
వరంగల్: కాంగ్రెస్ నాయకుడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన రౌడీషీటర్
వరంగల్: కాంగ్రెస్ నాయకుడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన రౌడీషీటర్
రోజూ ధనియాల నీళ్ళు తాగితే మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే
రోజూ ధనియాల నీళ్ళు తాగితే మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే