AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమరావతిలో ఏ కులానికి ఎంత భూమి? : బిగ్ న్యూస్-బిగ్ డిబేట్..!

రాజధాని అమరావతి వివాధం మరోసారి తెరపైకి వచ్చింది.  అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఈ విషయంపై పరస్పరం విమర్శల దాడి చేసుకుంటున్నాయి. మధ్యలో కులం పంచాయితీ కూడా వచ్చి చేరింది. రాజధాని ప్రకటనకు ముందే కొంతమంది టీడీపీ నేతలు అక్కడ భూములు కొన్నారంటూ వైసీపీ ఆరోపిస్తుంది. అంతేకాదు ఒక కులం వారి కోసమే అక్కడ టీడీపీ రాజధాని నిర్మాణం చేపట్టిందని… వారికి మాత్రమే లబ్ది చేకూరుతుందని ప్రచారం జరుగుతోన్న విషయం కూడా తెలిసిందే. ఈ విషయంపైనే టీవీ9 […]

అమరావతిలో ఏ కులానికి ఎంత భూమి? : బిగ్ న్యూస్-బిగ్ డిబేట్..!
Ram Naramaneni
|

Updated on: Oct 18, 2019 | 11:47 PM

Share

రాజధాని అమరావతి వివాధం మరోసారి తెరపైకి వచ్చింది.  అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఈ విషయంపై పరస్పరం విమర్శల దాడి చేసుకుంటున్నాయి. మధ్యలో కులం పంచాయితీ కూడా వచ్చి చేరింది. రాజధాని ప్రకటనకు ముందే కొంతమంది టీడీపీ నేతలు అక్కడ భూములు కొన్నారంటూ వైసీపీ ఆరోపిస్తుంది. అంతేకాదు ఒక కులం వారి కోసమే అక్కడ టీడీపీ రాజధాని నిర్మాణం చేపట్టిందని… వారికి మాత్రమే లబ్ది చేకూరుతుందని ప్రచారం జరుగుతోన్న విషయం కూడా తెలిసిందే. ఈ విషయంపైనే టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఆధ్వర్యంలో బిగ్ న్యూస్- బిగ్ డిబేట్ వేదికగా కీలక చర్చ జరిగింది.

టీడీపీపై వస్తున్న విమర్శలకు ఆ పార్టీ సీనియర్ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు. 29 గ్రామాల కోర్ కేపిటల్‌లో ఏరియాలో(33వేల ఎకరాలు భూసేకరణగా తీసుకున్న చోట) 90 వేల మంది ప్రజానీకం నివశిస్తున్నారని..అందులో 20వేల మంది ఎస్సీలు, 20వేల మంది బీసీలు, 7 వేల మంది కమ్మవారు, 7 వేల మంది కాపులు, 7 వేల మంది రెడ్లు ఉన్నారని..మిగిలిన సంఖ్య అన్నీ కులాలకు సంబంధించిన వాళ్లని పేర్కొన్నారు.  అయితే ఇక్కడే రజనీకాంత్ కీలక పాయింట్ రైజ్ చేశారు..జనం ఎవరు ఎక్కువ ఉన్నదని కాదని…భూములు ఎవరివి ఎక్కువ ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ ఇచ్చిన సమాచారం ఈ దిగువ వీడియోలో..!

ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు