బీసీసీఐ కరోనా విరాళం రూ.51 కోట్ల..!

దేశాన్ని కరోనా మహమ్మారి కబళిస్తున్నవేళ సాయం చేసేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. సామాన్యులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల వరకు అందరూ తమకు తోచినంత సాయం ప్రకటిస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వానికి సహకరించేందుకు తాజాగా బీసీసీఐ 51 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చింది. బీసీసీఐ తరుపును ఈ మొత్తాన్ని కేంద్రానికి అధ్యక్షులు సౌరవ్ గంగూలీ అందజేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. విపత్కర సమయంలో ఏకతాటిపైకి వచ్చి కోవిడ్ మహమ్మారిపై యుద్ధానికి ముందుకొచ్చింది బీసీసీఐ. ఇప్పటికే మాజీ క్రికెటర్లు, అయా […]

బీసీసీఐ కరోనా విరాళం రూ.51 కోట్ల..!
Follow us

|

Updated on: May 29, 2020 | 2:45 PM

దేశాన్ని కరోనా మహమ్మారి కబళిస్తున్నవేళ సాయం చేసేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. సామాన్యులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల వరకు అందరూ తమకు తోచినంత సాయం ప్రకటిస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వానికి సహకరించేందుకు తాజాగా బీసీసీఐ 51 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చింది. బీసీసీఐ తరుపును ఈ మొత్తాన్ని కేంద్రానికి అధ్యక్షులు సౌరవ్ గంగూలీ అందజేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. విపత్కర సమయంలో ఏకతాటిపైకి వచ్చి కోవిడ్ మహమ్మారిపై యుద్ధానికి ముందుకొచ్చింది బీసీసీఐ. ఇప్పటికే మాజీ క్రికెటర్లు, అయా రాష్ట్రాల క్రికెట్ బోర్డులు తమ వంతు సాయాన్ని అందించారు. కొవిడ్-19 ను పారదోలే వరకు వెన్నంటే ఉంటామంటున్నారు. కరోనా పోరులో యోధులకు, బాధితులకు బీసీసీఐ భరోసా కల్పిస్తోంది.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..