AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు పెయిడ్ అర్టిస్టులతో డ్రామాలు చేయిస్తున్నారు: రోజా

ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేయించి.. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రోజా మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆమె అన్నారు. సీఎం జగన్ సుపరిపాలనను ఓర్వలేక చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. యరపతినేని, కోడెల వంటి కీచకుల నుంచి విముక్తి పొందామని పల్నాడు ప్రజలు ఆనందంగా వున్నారని ఆమె చెప్పారు.

చంద్రబాబు పెయిడ్ అర్టిస్టులతో డ్రామాలు చేయిస్తున్నారు: రోజా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 14, 2019 | 11:08 AM

Share

ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేయించి.. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రోజా మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆమె అన్నారు. సీఎం జగన్ సుపరిపాలనను ఓర్వలేక చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. యరపతినేని, కోడెల వంటి కీచకుల నుంచి విముక్తి పొందామని పల్నాడు ప్రజలు ఆనందంగా వున్నారని ఆమె చెప్పారు.