కరోనా పోరులో 95 మంది పోలీసులు, 46 మంది వైద్య సిబ్బంది బలి..!

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. అయితే.. నావెల్‌ కరోనా మహమ్మారితో పోరులో 95 మంది పోలీసులు, 46 మంది వైద్యసిబ్బంది మరణించారని చైనా

కరోనా పోరులో 95 మంది పోలీసులు, 46 మంది వైద్య సిబ్బంది బలి..!
Follow us

| Edited By:

Updated on: Apr 04, 2020 | 5:40 PM

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. అయితే.. నావెల్‌ కరోనా మహమ్మారితో పోరులో 95 మంది పోలీసులు, 46 మంది వైద్యసిబ్బంది మరణించారని చైనా అధికారికంగా వెల్లడించింది. శనివారం అక్కడ కొవిడ్‌-19 బాధితులు, మృతుల జాతీయ స్మారకం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసు, వైద్య సిబ్బందిలో ఎందరు ప్రాణాలు కోల్పోయారో తొలిసారి ప్రకటించింది. హుబెయ్‌ ప్రావిన్స్‌ ప్రధాన నగరం వుహాన్‌లో కొవిడ్‌-19 మహమ్మారి గతేడాది చివర్లో తొలిసారి వెలుగుచూసింది.

కాగా.. కరోనావైరస్ కారణంగా శనివారం నాటికి 81,639 మందికి సోకగా 3,326 మంది మృతిచెందారని చైనా తెలిపింది. ప్రధాన పోలీసులు 60, సహాయ పోలీసులు 35 మంది కరోనా మహమ్మారి పోరులో ప్రాణత్యాగం చేశారని చైనీస్‌ మీడియా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడించింది. మార్చి 15 నాటికి 46 మంది వైద్య సిబ్బంది కన్ను మూశారని పేర్కొంది. 3000కు పైగా వైద్య సిబ్బందికి ఈ వైరస్‌ సోకిందని గతంలో చైనా చెప్పిన సంగతి తెలిసిందే.

Latest Articles
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మెల్ బాయ్స్.. ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మెల్ బాయ్స్.. ఎక్కడ చూడొచ్చంటే?
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ప్రభాస్ ప్రపోజ్ చేస్తే రిజక్ట్ చేసిందట..! అన్నకే తప్పలేదు మనమెంత
ప్రభాస్ ప్రపోజ్ చేస్తే రిజక్ట్ చేసిందట..! అన్నకే తప్పలేదు మనమెంత
'కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా?'.. మాజీమంత్రి హరీష్‌ రావు
'కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా?'.. మాజీమంత్రి హరీష్‌ రావు
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
కిర్రాక్ లుక్.. క్రేజీ ఫీచర్స్.. కొత్త ఈ-బైక్ మామూలుగా లేదుగా..
కిర్రాక్ లుక్.. క్రేజీ ఫీచర్స్.. కొత్త ఈ-బైక్ మామూలుగా లేదుగా..
టీ20 ప్రపంచకప్‌లో ఏకంగా 8 మంది ఆర్సీబీ ప్లేయర్లు.. ఫుల్ లిస్ట్
టీ20 ప్రపంచకప్‌లో ఏకంగా 8 మంది ఆర్సీబీ ప్లేయర్లు.. ఫుల్ లిస్ట్
రూ. 10 వేలతో ఈ మిషన్‌ కొంటే.. వేలల్లో సంపాదించొచ్చు..
రూ. 10 వేలతో ఈ మిషన్‌ కొంటే.. వేలల్లో సంపాదించొచ్చు..
జార్ఖండ్ పాలము ర్యాలీలో కాంగ్రెస్, జేఎంఎంపై మోదీ విమర్శలు..
జార్ఖండ్ పాలము ర్యాలీలో కాంగ్రెస్, జేఎంఎంపై మోదీ విమర్శలు..
వామ్మో.. బరువు తగ్గేందుకు అన్నం తినడం మానేస్తున్నారా..?
వామ్మో.. బరువు తగ్గేందుకు అన్నం తినడం మానేస్తున్నారా..?