AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్థాన్‌లో దుర్ఘటన.. మురుగుకాల్వలో పడిన బస్సు.. 24 మంది మృతి

పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తూన్ ఖవా ప్రాంతంలో విషాదం నెలకొంది. కోహిస్థాన్ జిల్లా కుండియా తహసీల్ పరిధిలోని బాగ్రా ప్రాంతంలో వేగంగా వస్తున్న బస్సు ప్రమాదవశాత్తు మురికికాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 24 మంది మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు మృతుల వివరాలు సేకరిస్తున్నారు. బస్సు వేగంగా రావడం వల్ల మురుగుకాల్వలో పడిందని పోలీసులు తెలిపారు.

పాకిస్థాన్‌లో దుర్ఘటన.. మురుగుకాల్వలో పడిన బస్సు.. 24 మంది మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 31, 2019 | 7:31 AM

Share

పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తూన్ ఖవా ప్రాంతంలో విషాదం నెలకొంది. కోహిస్థాన్ జిల్లా కుండియా తహసీల్ పరిధిలోని బాగ్రా ప్రాంతంలో వేగంగా వస్తున్న బస్సు ప్రమాదవశాత్తు మురికికాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 24 మంది మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు మృతుల వివరాలు సేకరిస్తున్నారు. బస్సు వేగంగా రావడం వల్ల మురుగుకాల్వలో పడిందని పోలీసులు తెలిపారు.