ప్రభుదేవా, తమన్నా, భూమిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఖామోషీ’. చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్నారు. పీవైఎక్స్ సంస్థ నిర్మిస్తోంది. సమీర్ టాండన్, సత్య మానిక్ బాణీలు అందిస్తున్నారు. సంజయ్ సూరి, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా బాణీలు అందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ అతిథిగా కనిపించనున్నారట. 2017లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఈ సినిమా టీజర్ను శుక్రవారం విడుదల చేశారు. మే 31న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
Silence shall make the maximum noise! Here's the poster of #Khamoshi. Directed by @chakritoleti, releasing on 31st May.@tamannaahspeaks @imsaurabhmishra @pyxfilms @ZeeMusicCompany pic.twitter.com/K1srL17HRW
— Prabhudheva (@PDdancing) May 6, 2019