షాకిచ్చిన కాజల్, రానా, తమన్నా, అదితీరావ్

|

Mar 05, 2019 | 1:54 PM

కోయంబత్తూర్: శివరాత్రి సందర్భంగా కాజల్, రానా, తమన్నా, అదితీరావ్‌లు ఒకేచోట ప్రత్యక్షమయ్యారు. సద్గురు ఆదియోగి శివ విగ్రహాన్ని వీరు దర్శించుకున్నారు. శివరాత్రి పర్వదిన సందర్భంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురూ కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఒకో చోట ఈ నలుగురు సెలబ్రిటీలు కనిపించడంతో నెటిజన్లు షాకయ్యారు. సద్గురు ఆదియోగి శివుని విగ్రహం 112 అడుగుల ఎత్తు ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఉన్న ఈ […]

షాకిచ్చిన కాజల్, రానా, తమన్నా, అదితీరావ్
Follow us on

కోయంబత్తూర్: శివరాత్రి సందర్భంగా కాజల్, రానా, తమన్నా, అదితీరావ్‌లు ఒకేచోట ప్రత్యక్షమయ్యారు. సద్గురు ఆదియోగి శివ విగ్రహాన్ని వీరు దర్శించుకున్నారు. శివరాత్రి పర్వదిన సందర్భంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురూ కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఒకో చోట ఈ నలుగురు సెలబ్రిటీలు కనిపించడంతో నెటిజన్లు షాకయ్యారు. సద్గురు ఆదియోగి శివుని విగ్రహం 112 అడుగుల ఎత్తు ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఉన్న ఈ విగ్రహం శివరాత్రి సందర్భంగా వెలిగిపోయింది.