AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మర్యాద రామన్న‌లోని ‘తెలుగమ్మాయి’ పాట రాయడానికి చాలా కష్టపడ్డా… సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్…

సినిమా పాట రాయాలంటే కథకు, సన్నివేశానికి తగినట్లుగా రాయాలి. రైటర్స్‌కు దర్శక నిర్మాతలు ఓ సందర్భాన్ని చెప్పి దానికి అనుగుణంగానే పాట రాయాలని అంటారు.

మర్యాద రామన్న‌లోని ‘తెలుగమ్మాయి’ పాట రాయడానికి చాలా కష్టపడ్డా... సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్...
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 14, 2020 | 3:32 PM

Share

సినిమా పాట రాయాలంటే కథకు, సన్నివేశానికి తగినట్లుగా రాయాలి. రైటర్స్‌కు దర్శక నిర్మాతలు ఓ సందర్భాన్ని చెప్పి దానికి అనుగుణంగానే పాట రాయాలని అంటారు. అయితే ఓ పాట గంటలో పూర్తయితే… కొన్ని పాటలు రోజుల తరబడి సమయం తీసుకుంటాయి. తనకు ఎదురైన అలాంటి ఓ సందర్భాన్ని అనంత శ్రీరామ్ తాజాగా చెప్పుకొచ్చారు. సునీల్‌, సలోని జంటగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాద రామన్న’ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో హీరోయిన్ సలోని తాను వివాహం చేసుకునే వ్యక్తి ఎలా ఉండాలో ఊహించుకుని బొమ్మలు గీస్తుంటుంది. వాటిని చూసిన కుటుంబ సభ్యులు పిచ్చి గీతలు అంటూ ఏడిపిస్తుంటారు. ఆ బొమ్మల్లో ఏదో విషయం ఉందని హీరో సునీల్ ఆ కుటుంబ సభ్యులను ఇంప్రెస్‌ చేసేలా రాయాల్సిన గీతమిది. చాలా క్లిష్టమైన సన్నివేశం కావడంతో ఆ పాట రాయడానికి అనంత శ్రీరామ్‌కు ఏకంగా 43 రోజులు పట్టిందట. కీరవాణి, గీతా మాధురి ఆలపించిన ఈ పాట అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాట రచయితగా అనంత శ్రీరామ్‌కు ఎంతో పేరు తెచ్చిపెట్టింది కూడా.

Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే