AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదం.. కరోనాకు విరుగుడు కనుగొంటూ ఫార్మా కంపెనీ ఉద్యోగి మృతి..!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు విరుగుడు కనుగొంటూ ఫార్మా కంపెనీ ఉద్యోగి కన్నుమూశాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. కరోనాకు విరుగుడు కనుగొనాలని చెన్నైలోని సుజాత బయోటెక్‌ ఓనర్, ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగి ఇద్దరు పూనుకున్నారు. ఈ క్రమంలో తయారు చేసిన ద్రావకాన్ని వారు సేవించారు. అయితే ఆ ఔషదం కాస్త బెడిసి కొట్టడంతో.. ఉద్యోగి మరణించగా, ఓనర్‌ చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఓ ఆఫీసర్ వివరించారు. కాగా చనిపోయిన […]

విషాదం.. కరోనాకు విరుగుడు కనుగొంటూ ఫార్మా కంపెనీ ఉద్యోగి మృతి..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 09, 2020 | 3:42 PM

Share

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు విరుగుడు కనుగొంటూ ఫార్మా కంపెనీ ఉద్యోగి కన్నుమూశాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. కరోనాకు విరుగుడు కనుగొనాలని చెన్నైలోని సుజాత బయోటెక్‌ ఓనర్, ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగి ఇద్దరు పూనుకున్నారు. ఈ క్రమంలో తయారు చేసిన ద్రావకాన్ని వారు సేవించారు. అయితే ఆ ఔషదం కాస్త బెడిసి కొట్టడంతో.. ఉద్యోగి మరణించగా, ఓనర్‌ చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఓ ఆఫీసర్ వివరించారు. కాగా చనిపోయిన శివనేశన్‌ గత 27 సంవత్సరాలుగా సుజాత బయోటెక్‌లో ప్రాజెక్ట్ మేనేజర్‌గా చేస్తున్నారు.

దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ.. ”కరోనాకు విరుగుడు కనుగునే క్రమంలో సుజాత బయోటెక్‌ ఓనర్‌ రాజ్‌ కుమార్, శివనేశన్‌ గురువారం కలుసుకున్నారు. నైట్రిక్ ఆక్సైడ్, సోడియమ్‌ నైట్రేట్ ఉపయోగించి కరోనాకు విరుగుడు కనుక్కోవాలనుకున్నారు. ఇది విజయవంతమైతే తమకు మంచి లాభాలు రావొచ్చనే ఉద్దేశ్యంతో వారిద్దరు ఈ ప్రయోగానికి పూనుకున్నారు. తయారు చేసిన ఔషదాన్ని ఇద్దరూ సేవించగా.. ఇబ్బందులు తలెత్తాయి. వెంటనే వారిద్దరిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటూ గురువారం రాత్రి 8 గంటల సమయంలో శివనేశన్‌ కన్నుమూశాడు” అని వివరించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Read This Story Also: ‘టిక్‌టాక్‌’లోకి ‘బిగ్‌బాస్‌’ బ్యూటీ ఎంట్రీ.. ఒక్కరోజులోనే 4మిలియన్‌ ఫాలోవర్లు..!

Follow Us
మహిళలకు గుడ్‌న్యూస్.. పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీల్లో ఉద్యోగాలు!
మహిళలకు గుడ్‌న్యూస్.. పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీల్లో ఉద్యోగాలు!
హీరోను చూసి పరాఠాలు.. తెలుపు మిస్సైందని ఎరుపుతోనే జర్నీ
హీరోను చూసి పరాఠాలు.. తెలుపు మిస్సైందని ఎరుపుతోనే జర్నీ
మహిళలకు గుడ్‌న్యూస్.. ఏపీలో మరో 913 ఆశావర్కర్ ఉద్యోగాలు!
మహిళలకు గుడ్‌న్యూస్.. ఏపీలో మరో 913 ఆశావర్కర్ ఉద్యోగాలు!
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?