AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్ డౌన్ కాలం.. ఇళ్లలోనే ఉండేలా చూసేందుకు ‘దయ్యాల్లా.’ వెరైటీ ప్రయోగం

ఇండోనేసియాలోని జావా ద్వీపంలో 'కెపు'  గ్రామస్థులు లాక్ డౌన్ ని భలే వెరైటీగా పాటిస్తున్నారు. ముఖ్యంగా రాత్రుళ్ళు లాక్ డౌన్

లాక్ డౌన్ కాలం.. ఇళ్లలోనే ఉండేలా చూసేందుకు 'దయ్యాల్లా.' వెరైటీ ప్రయోగం
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 13, 2020 | 7:57 PM

Share

ఇండోనేసియాలోని జావా ద్వీపంలో ‘కెపు’  గ్రామస్థులు లాక్ డౌన్ ని భలే వెరైటీగా పాటిస్తున్నారు. ముఖ్యంగా రాత్రుళ్ళు లాక్ డౌన్ ని పట్టించుకోకుండా వీధుల్లోకి వచ్ఛేవారినిభయపెట్టేందుకు కొందరికి ‘దయ్యాల’ వేషాలు వేసి వారి చేత గస్తీ కాయిస్తున్నారు. ‘పోకాంగ్’ అనే పేరిట కొందరు స్థానికులే తెల్లటి పొడవాటి బట్టలు ధరించి.. ముఖాలకు తెల్లని  పౌడర్ దట్టించి.. ఇలా కనబడుతూ.. లాక్ డౌన్ ఉల్లంఘనకారులను పరుగులు తీయిస్తున్నారు. వీరిని చూసి జడుసుకుని బయటకు రాకుండా చాలామంది ఇళ్లలోనే ఉండిపోతున్నారట. లాక్ డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా.. కరోనాను ఇప్పుడే కట్టడి చేయకపోయినట్టయితే మే నెల నాటికి లక్షా నలభై వేల మంది కరోనా కాటుకు గురి కావచ్ఛునని, పైగా కరోనా కేసులు లక్షన్నర దాటవచ్చునని ఇండోనేసియా యూనివర్సిటీ అంచనా వేస్తోంది. ఈ దేశంలో 4,241 కరోనా కేసులు నమోదు కాగా.. 373 మంది కరోనా రోగులు మరణించారు.

Follow Us
తెలంగాణలో వీరికి రైతు భరోసా కట్.. ప్రభుత్వం నుంచి బిగ్ న్యూస్
తెలంగాణలో వీరికి రైతు భరోసా కట్.. ప్రభుత్వం నుంచి బిగ్ న్యూస్
ఒవైసీ ఆరోపణలపై స్పందించిన కిషన్ రెడ్డి.. ఏమన్నారో తెలుసా..?
ఒవైసీ ఆరోపణలపై స్పందించిన కిషన్ రెడ్డి.. ఏమన్నారో తెలుసా..?
అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..
అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..
రోజా కూతురు ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? అన్షు లేటెస్ట్ ఫొటోస్
రోజా కూతురు ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? అన్షు లేటెస్ట్ ఫొటోస్
సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి
సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి
పొరపాటన కూడా ఛాట్‌జీపీటిలో ఇవి ఎంటర్ చేయకండి
పొరపాటన కూడా ఛాట్‌జీపీటిలో ఇవి ఎంటర్ చేయకండి
గోంగూర చికెన్ కర్రీ.. ఈ సీక్రెట్ తెలిస్తే గిన్నె ఊడ్చాల్సిందే
గోంగూర చికెన్ కర్రీ.. ఈ సీక్రెట్ తెలిస్తే గిన్నె ఊడ్చాల్సిందే
రూ.300 దర్శనం టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శన భాగ్యం
రూ.300 దర్శనం టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శన భాగ్యం
ఛాంపియన్ రాకతో ఫుల్ జోష్‌లో చెన్నై.. ఆ ఒక్క లోపమే శాపమయ్యేనా?
ఛాంపియన్ రాకతో ఫుల్ జోష్‌లో చెన్నై.. ఆ ఒక్క లోపమే శాపమయ్యేనా?
వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..
వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..