Coronavirus Outbreak: ఇండియాలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2301 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 56 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే కరోనా ఎవరికి సోకిందో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే తాజాగా నమోదైన కేసుల్లో కొందరికి ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. దీనితో కేంద్రం ఓ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. కరోనాను దరి చేరకుండా ఉండేందుకు, ఆ వ్యాధి సోకినవారు దగ్గరకు వస్తే గుర్తించేందుకు వీలుగా కేంద్రం ప్రభుత్వం శుక్రవారం ఓ యాప్ను రూపొందించింది. ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ‘ఆరోగ్య సేతు’ యాప్ను రూపకల్పన చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
‘ఆరోగ్య సేతు’ యాప్ గురించి మరిన్ని విషయాలు…
ప్రయోజనాలు…
ఇది చదవండి: కరోనా వారియర్స్కు పేటీఎం చేయూత.. 60 హోటళ్లలలో బస..