Breaking: తెలంగాణలో కరోనాతో రెండో మృతి..!

దేశంలో కరోనా మహమ్మారి మరో ప్రాణాన్ని తీసుకుంది. కరోనాతో తెలంగాణలో మరొకరు మృత్యువాతపడ్డారు. దీంతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 2కు చేరింది.

Breaking: తెలంగాణలో కరోనాతో రెండో మృతి..!

Updated on: Mar 30, 2020 | 10:09 PM

దేశంలో కరోనా మహమ్మారి మరో ప్రాణాన్ని తీసుకుంది. కరోనాతో తెలంగాణలో మరొకరు మృత్యువాతపడ్డారు. దీంతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 2కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ విడుదల చేసింది. కాగా ఇవాళ తెలంగాణలో ఆరు కొత్త కేసులు నమోదు కాగా.. దాంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 77కు చేరింది. అందులో 14 మందిని డిశ్చార్జ్ చేశారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 61గా ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us