Business Ideas: నెలకు రూ.లక్ష ఆదాయం ఇచ్చే ట్రెండీ బిజినెస్‌! రూపాయి పెట్టుబడి అక్కర్లేదు.. ఫోన్‌ ఉంటే చాలు

స్పోర్ట్స్‌ ఈవెంట్‌ ఆర్గనైజింగ్ ద్వారా నెలకు లక్షల సంపాదన సాధ్యమే. మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలతో తక్కువ పెట్టుబడితో స్పోర్ట్స్‌ టోర్నమెంట్‌లు, ముఖ్యంగా క్రికెట్ ఈవెంట్‌లు నిర్వహించి యువత డబ్బు సంపాదించవచ్చు. టీమ్‌ ఎంట్రీ ఫీజులు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా ఆదాయం పొందవచ్చు. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

Business Ideas: నెలకు రూ.లక్ష ఆదాయం ఇచ్చే ట్రెండీ బిజినెస్‌! రూపాయి పెట్టుబడి అక్కర్లేదు.. ఫోన్‌ ఉంటే చాలు
Salary

Updated on: Jan 07, 2026 | 6:30 AM

చాలా మందికి బిజినెస్అంటే వస్తువులు అమ్మడం, లేదా తయారీ చేయడం అని అనుకుంటూ ఉంటారు. బట్మనసు పెట్టి ఆలోచించాలి కానీ సర్వీస్అందించి డబ్బు సంపాదించే మార్గాలు ఎన్నో ఉన్నాయి. అయితే కాస్త మేనేజ్మెంట్స్కిల్స్ఉంటే చాలు ప్రతి నెల రూ.లక్ష ఆదాయం పొందే ట్రెండీ బిజినెస్ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

బిజినెస్పేరు స్పోర్ట్స్ఈవెంట్ఆర్గనైజింగ్‌. మీ పరిసర ప్రాంతాల్లో యూత్బాగా ఆడే గేమ్స్ఏంటో తెలిసి ఉంటే చాలు. గేమ్కు సంబంధించి ఒక టోర్నమెంట్ఆర్గనైజ్చేసి మంచి ఆదాయం పొందవచ్చు. ఉదాహరణకు క్రికెట్తీసుకుంటే.. మన దేశంలోని యూత్లో వందలో 80 మంది క్రికెట్ఆడతారు. సో.. వచ్చేది సమ్మరే కనుక స్కూల్స్‌, కాలేజీలకు సమ్మర్హాలీడేస్ఉంటాయి. టైమ్లో మంచి గ్రౌండ్రెడీ చేసుకొని క్రికెట్టోర్నమెంట్ఆర్గనైజ్చేసి టీమ్ఎంట్రీ ఫీజు, స్పాన్సర్ల నుంచి ఫండ్జనరేట్చేసి ఈవెంట్ను సక్సెస్చేసి ఆదాయం పొందవచ్చు.

టీమ్ఎంట్రీ ఫీజుతో గేమ్కు కావాల్సిన సౌకర్యాలన్ని పూర్తి చేసుకొని, స్పాన్నర్ల నుంచి ఫండ్ను జనరేట్చేసి, వారి బ్రాండ్లను ప్రమోట్చేస్తూ అమౌంట్లో కొంత పర్సంటేజ్మీరు తీసుకోవచ్చు. పైగా స్పోర్ట్స్పై ఇంట్రస్ట్ఉన్నవారికి ఇదో సరదా పనిగా కూడా ఉంటుంది. ఇందుకోసం పెట్టుబడి ఏం అవసరం లేదు, ముందే పలు స్పాన్నర్లతో మాట్లాడుకొని కొన్ని ఏర్పాట్లు చేసుకొని, మీ ఫోన్లో ఒక పోస్టర్డిజైన్చేసుకొని దాన్ని సోషల్మీడియాలో పోస్ట్చేస్తే చాలు అదే స్ప్రెడ్అయి ఇంట్రెస్ట్ఉన్నవాళ్లు కాల్చేస్తారు. చాలా సింపుల్గా యూత్కూడా స్పోర్ట్స్ఈవెంట్ఆర్గనైజ్చేయొచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి