పాక్ డ్రోన్ ను పేల్చివేసిన భారత సైన్యం

| Edited By:

Feb 26, 2019 | 2:27 PM

భారత్ సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారత్ సైన్యానికి సెలవులు రద్దు చేసింది. ఎల్వోసీ వెంబడి భారీగా సైన్యాన్ని మోహరించింది. పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని ముందే పసిగట్టిన పాకిస్తాన్.. డ్రోన్ల ద్వారా మన సరిహద్దులపై నిఘా వేసింది. ఈ నేపథ్యంలో ఉదయం ఆరున్నర గంటల సమయంలో గుజరాత్-పాక్ సరిహద్దులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ డ్రోన్ ను భారత సైన్యం కనిపెట్టింది. అత్యాధునిక సాంకేతికత సాయంతో డ్రోన్ ను గాల్లోనే పేల్చివేసింది.

పాక్ డ్రోన్ ను పేల్చివేసిన భారత సైన్యం
Follow us on

భారత్ సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారత్ సైన్యానికి సెలవులు రద్దు చేసింది. ఎల్వోసీ వెంబడి భారీగా సైన్యాన్ని మోహరించింది. పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని ముందే పసిగట్టిన పాకిస్తాన్.. డ్రోన్ల ద్వారా మన సరిహద్దులపై నిఘా వేసింది. ఈ నేపథ్యంలో ఉదయం ఆరున్నర గంటల సమయంలో గుజరాత్-పాక్ సరిహద్దులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ డ్రోన్ ను భారత సైన్యం కనిపెట్టింది. అత్యాధునిక సాంకేతికత సాయంతో డ్రోన్ ను గాల్లోనే పేల్చివేసింది.