జీహెచ్ఎంసీ పనికి గుర్తింపుగా స్వచ్ఛభారత్ మిషన్ అవార్డ్

| Edited By:

Oct 18, 2020 | 7:32 PM

హైదరాబాద్ : జీహెచ్ఎంసీకి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు దక్కింది. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యాన స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డ్ ను జీహెచ్ఎంసీ కైవసం చేసుకుంది. ఇవాళ ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు.. స్వచ్ఛత అవార్డును ప్రదానం చేసారు. ఈ అవార్డును జీహెచ్ఎంసీ కమీషనర్ దాన కిశోర్ స్వీకరించారు.    

జీహెచ్ఎంసీ పనికి  గుర్తింపుగా స్వచ్ఛభారత్ మిషన్ అవార్డ్
Follow us on

హైదరాబాద్ : జీహెచ్ఎంసీకి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు దక్కింది. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యాన స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డ్ ను జీహెచ్ఎంసీ కైవసం చేసుకుంది. ఇవాళ ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు.. స్వచ్ఛత అవార్డును ప్రదానం చేసారు. ఈ అవార్డును జీహెచ్ఎంసీ కమీషనర్ దాన కిశోర్ స్వీకరించారు.