AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈవీఎంలు ధ్వంసం చేసిన టీడీపీ, వైసీపీ కార్యకర్తలు.. నిలిచిన పోలింగ్

అనంతపురం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. రాప్తాడులోని సనప గ్రామంలో టీడీపీ, వైసీపీకి చెందిన కార్యకర్తలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. మరోవైపు ఆత్మకూరు మండలం సిద్ధరామాపురంలో ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈవీఎంలు మొరాయించడంతో జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆందోళన నెలికొంది.

ఈవీఎంలు ధ్వంసం చేసిన టీడీపీ, వైసీపీ కార్యకర్తలు.. నిలిచిన పోలింగ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 11, 2019 | 12:56 PM

Share

అనంతపురం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. రాప్తాడులోని సనప గ్రామంలో టీడీపీ, వైసీపీకి చెందిన కార్యకర్తలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. మరోవైపు ఆత్మకూరు మండలం సిద్ధరామాపురంలో ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈవీఎంలు మొరాయించడంతో జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆందోళన నెలికొంది.