AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడ ఒక గుర్తుకు ఓటేస్తే.. మరో గుర్తుకు ఓటు పడుతోంది

విశాఖ : జిల్లాలోని అనంతగిరి మండలం 260వ పోలింగ్‌ బూత్‌లో… ఏర్పాటు చేసిన ఈవీఎంలో ఒక గుర్తుకు ఓటేస్తే మరో గుర్తుకు ఓటు పడుతోంది. సీపీఎం అభ్యర్థికి ఓటు వేస్తే ఆ ఓటు బీజేపీకి పడుతోంది. ఇది గమనించిన ఓటర్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది.

అక్కడ ఒక గుర్తుకు ఓటేస్తే.. మరో గుర్తుకు ఓటు పడుతోంది
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 11, 2019 | 10:54 AM

Share

విశాఖ : జిల్లాలోని అనంతగిరి మండలం 260వ పోలింగ్‌ బూత్‌లో… ఏర్పాటు చేసిన ఈవీఎంలో ఒక గుర్తుకు ఓటేస్తే మరో గుర్తుకు ఓటు పడుతోంది. సీపీఎం అభ్యర్థికి ఓటు వేస్తే ఆ ఓటు బీజేపీకి పడుతోంది. ఇది గమనించిన ఓటర్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది.