AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటు హక్కు వినియోగించుకున్న మెగా ఫ్యామిలీ

హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీ హిల్స్‌లోని 148వ పోలింగ్ బూత్‌లో చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్ దంపతులు తమ ఓటు హక్కు‌ను వినియోగించుకున్నారు. Megastar #Chiranjeevi and Mega Power Star #RamCharan cast their vote !! #Election2019 pic.twitter.com/3JnPKGb1PO — BARaju (@baraju_SuperHit) April 11, 2019

ఓటు హక్కు వినియోగించుకున్న మెగా ఫ్యామిలీ
Ravi Kiran
|

Updated on: Apr 11, 2019 | 1:12 PM

Share

హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీ హిల్స్‌లోని 148వ పోలింగ్ బూత్‌లో చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్ దంపతులు తమ ఓటు హక్కు‌ను వినియోగించుకున్నారు.

Follow Us