తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రాజకీయ రచ్చ మొదలైంది. ధనిక రాష్ట్రం నుంచి వేతనాలు కూడా ఇవ్వలేని దుస్థితికి వచ్చిందని విపక్షాలు విమర్శల బాణాలు ఎక్కుపెట్టాయి. రైతుబంధు ఆలస్యం నుంచి కాంట్రాక్టర్లకు చెల్లింపుల వరకూ సమయానికి అందడం లేదని.. వాస్తవాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని హస్తం పార్టీ డిమాండ్ చేస్తోంది. అటు బీజేపీ కూడా రైతులకు ధాన్యం చెల్లింపులపై నిలదీస్తోంది. ప్రగతిపథంలో పోతున్న రాష్ట్రానికి సాయం ఇవ్వకపోగా… అప్పులు కూడా పుట్టకుండా రాజకీయ కుట్రలకు బీజేపీ తెరతీసిందని ఆరోపిస్తోంది అధికారపార్టీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్లోకి వెళ్లనని తనయుడు మారం..