Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్.. పోస్టుమార్టంలో బయటపడ్డ అసలు నిజం..

ఎట్టకేలకు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. కేసు నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్సీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. నిన్న రాత్రి అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్.. పోస్టుమార్టంలో బయటపడ్డ అసలు నిజం..
Mlc Anantha Babu
Follow us

|

Updated on: May 23, 2022 | 10:49 AM

ఎట్టకేలకు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. కేసు నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్సీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. నిన్న రాత్రి అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కాకినాడ ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్నారాయన. మరికాసేపట్లో అరెస్ట్‌ చూపే అవకాశం ఉంది. పూర్తి వివరాలను డీఐజీ పాలరాజు వెల్లడించనున్నారు. అనంతబాబుతో పాటు అనుచరులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యలో మరికొందరు పాలుపంచుకున్నట్టు అనుచరులు వెల్లడించారు. సుబ్రహ్మణ్యంను కొట్టిచంపినట్టు విచారణలో అంగీకరించారు.

యస్.. అనంతబాబు రహస్యాలు అన్నీ ఇన్నీ కావు. తవ్వినాకొద్దీ అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ బయటపడతాయనే ఉద్దేశంతోనే తన మాజీ కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ హత్య చేశారా? రంగురాళ్ల రహస్యాలు కూడా మర్డర్‌కి మరో రీజనా? అన్న అనుమానాలు తెరమీదకొస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సుబ్రహ్మణ్యం పోస్టుమార్టం నివేదికలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమికంగా హత్యేనని నివేదిక సారాంశంగా కనిపిస్తోంది. సుబ్రహ్మణ్యంను చాలా దారుణంగా కొట్టి చంపినట్టు తెలుస్తోంది. తలపై బలంగా మోదారు. చేతులు విరిచేశారు. ప్రైవేట్‌ పార్ట్స్‌పై బలంగా కొట్టారు. గొంతు నొక్కడంతో ఊపిరి ఆగిపోయినట్టు నివేదికలో పేర్కొన్నారు. కాగా, సుబ్రహ్మణ్యం హత్య రాజకీయ రంగు పులుముకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసింది టీడీపీ. మరోవైపు అధికార పార్టీ నేతలు మాత్రం బాధిత కుటుంబం స్టేట్‌మెంట్‌ ఆలస్యంగా ఇచ్చిందని ఆరోపించారు.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు