AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలోని ఆ మూడు జిల్లాల్లో అమాంతం పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం అయినప్పటి నుంచి గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో అధిక కేసులు వస్తున్నాయి.

తెలంగాణలోని ఆ మూడు జిల్లాల్లో అమాంతం పెరిగిన కరోనా కేసులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 06, 2020 | 8:59 PM

Share

Telangana Corona updates: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం అయినప్పటి నుంచి గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో అధిక కేసులు వస్తున్నాయి. ఇక ఆ తరువాత జీహెచ్‌ఎంసీకి దగ్గరగా ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతూ వచ్చాయి. దీంతో ఈ మూడు ప్రాంతాలపైనే ఆరోగ్యశాఖ అధికారులు దృష్టిని సాధించారు. అయితే కొన్ని వారాలుగా వరంగల్‌ అర్బన్‌, కరీంనగర్‌, సంగారెడ్డి జిల్లాల్లో అమాంతం కేసులు పెరిగాయి. జూలై నుంచి ఆగష్టు 4 మధ్య చూసుకుంటే జీహెచ్ఎంసీలో 3,398 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డిలో 1,285, మేడ్చల్‌-మల్కాజ్‌గిరిలో 1,019 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇక అదే పీరియడ్‌లోనే వరంగల్‌ అర్బన్‌లో 744, కరీంనగర్‌లో 610, సంగారెడ్డిలో 494 కేసులు నమోదయ్యాయి. ఇలా పెరగడానికి ముఖ్య కారణం టెస్ట్‌ల సంఖ్య పెరగడమేనని తెలుస్తోంది. కరోనా విస్తరణ నేపథ్యంలో చాలా మంది టెస్ట్‌లు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారని, అందుకే కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కాగా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 73,050కు చేరుకుంది. ఇందులో 52,103 మంది డిశ్చార్జి అవ్వగా.. 589 మంది మరణించారు. ప్రస్తుతం 20,358 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read This Story Also: Sushant Case: రంగంలోకి సీబీఐ.. రియాపై ఎఫ్‌ఐఆర్‌

Follow Us
సార్.. ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ.. విద్యార్థి ఫోన్ కాల్
సార్.. ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ.. విద్యార్థి ఫోన్ కాల్
ఈ నీరు ఒక్క గ్లాసు తాగితే ఎలాంటి అనారోగ్యమైనా ఖతం అట..
ఈ నీరు ఒక్క గ్లాసు తాగితే ఎలాంటి అనారోగ్యమైనా ఖతం అట..
ఫోన్‌లలో ఆధార్ ప్రీ-ఇన్‌స్టాలేషన్‌ విషయంలో వెనక్కి తగ్గిన కేంద్రం
ఫోన్‌లలో ఆధార్ ప్రీ-ఇన్‌స్టాలేషన్‌ విషయంలో వెనక్కి తగ్గిన కేంద్రం
ఆనంద్ మూవీలో పేస్ట్ తినే పాప గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
ఆనంద్ మూవీలో పేస్ట్ తినే పాప గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
ఏకంగా రూ.48,000 వరకు పడిపోయిన బంగారం ధర.. దిగజారిన వెండి!
ఏకంగా రూ.48,000 వరకు పడిపోయిన బంగారం ధర.. దిగజారిన వెండి!
ఆర్‌ఎంపీ డాక్డర్‌ మర్డర్‌ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్‌..
ఆర్‌ఎంపీ డాక్డర్‌ మర్డర్‌ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్‌..
ఆఫీసుకు వెళ్లాలనే టెన్షనే వద్దు.. నిమిషాల్లో చేసుకునే టిఫిన్స్
ఆఫీసుకు వెళ్లాలనే టెన్షనే వద్దు.. నిమిషాల్లో చేసుకునే టిఫిన్స్
భార్య కాపురానికి రాకపోతే బ్రతిమాలుకోవాలి గానీ ఇదేం పని..
భార్య కాపురానికి రాకపోతే బ్రతిమాలుకోవాలి గానీ ఇదేం పని..
బడి పిల్లలకు ఎగిరి గంతేసే న్యూస్.. మరో 3 రోజుల్లోనే వేసవి సెలవులు
బడి పిల్లలకు ఎగిరి గంతేసే న్యూస్.. మరో 3 రోజుల్లోనే వేసవి సెలవులు
ఈ ఫొటోలో ఒక స్టార్ హీరో ఉన్నాడు.. ఎవరో గుర్తు పట్టారా?
ఈ ఫొటోలో ఒక స్టార్ హీరో ఉన్నాడు.. ఎవరో గుర్తు పట్టారా?