కృష్ణా జిల్లాలో నలుగురు విద్యార్ధుల అదృశ్యం

| Edited By:

Feb 22, 2019 | 9:51 AM

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరులో నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. అయితే అదృశ్యమైన విద్యార్థుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అదృశ్యమైన విద్యార్ధులకోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు.

కృష్ణా జిల్లాలో నలుగురు విద్యార్ధుల అదృశ్యం
Follow us on

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరులో నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. అయితే అదృశ్యమైన విద్యార్థుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అదృశ్యమైన విద్యార్ధులకోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు.