చిన్నపాటి హోటల్ లో టిఫిన్ చేసిన మంత్రి రామానాయుడు
సామాన్య వ్యక్తి గా ఆయనే స్వయంగా టిఫిన్ తీసుకుని ప్రజలతో కలిసి తింటూ మాటామంతి కలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుతో పాటు సమస్యలపై న అడిగి తెలుసుకున్నారు. హోటల్ యజమాని తో పాటు రోడ్డుపై సామాన్య ప్రజలను పలకరించారు.
![చిన్నపాటి హోటల్ లో టిఫిన్ చేసిన మంత్రి రామానాయుడు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/nimmala-ramanaidu.jpg?w=1280)
Nimmala Ramanaidu
పాలకొల్లు నుంచి అమరావతి వెళుతుండగా మార్గమధ్య నరసాపురం లోని ఓ చిన్నపాటి హోటల్లో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు టిఫిన్ చేశారు. సామాన్య వ్యక్తి గా ఆయనే స్వయంగా టిఫిన్ తీసుకుని ప్రజలతో కలిసి తింటూ మాటామంతి కలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుతో పాటు సమస్యలపై న అడిగి తెలుసుకున్నారు. హోటల్ యజమాని తో పాటు రోడ్డుపై సామాన్య ప్రజలను పలకరించారు.
ఇవి కూడా చదవండి