AP News: ప్రకాశం జిల్లాలో భూకంపం.. భయంతో బయటకు పరుగులు తీసిన జనం
ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు.
ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం వచ్చింది. పొదిలి, కనిగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో రెండు సెకన్లపాటు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ఇళ్లలోని సామాన్లు కిందపడ్డాయి. దీంతో భయాందోళనలకు గురైన గ్రామస్తులు ఇళ్లనుండి బయటకు పరుగులు తీశారు. అయితే వెంటనే ప్రకంపనలు ఆగిపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
Published on: Jul 19, 2024 02:09 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

