AP News: ప్రకాశం జిల్లాలో భూకంపం.. భయంతో బయటకు పరుగులు తీసిన జనం

ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు.

|

Updated on: Jul 19, 2024 | 2:09 PM

Follow us