AP News: ప్రకాశం జిల్లాలో భూకంపం.. భయంతో బయటకు పరుగులు తీసిన జనం
ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు.
ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం వచ్చింది. పొదిలి, కనిగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో రెండు సెకన్లపాటు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ఇళ్లలోని సామాన్లు కిందపడ్డాయి. దీంతో భయాందోళనలకు గురైన గ్రామస్తులు ఇళ్లనుండి బయటకు పరుగులు తీశారు. అయితే వెంటనే ప్రకంపనలు ఆగిపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
Published on: Jul 19, 2024 02:09 PM
వైరల్ వీడియోలు
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

